సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రానికి చెందిన సిఐటియు సీనియర్ నాయకుడు రైస్ మిల్ డ్రైవర్ కామ్రేడ్ ఉండేటి రాజారావు అనారోగ్యంతో సోమవారం మృతి చెందారని సి ఐ టి యు జిల్లా...
కార్మికులు ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసి సాధించుకున్న భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డును రక్షించుకోవాలని, కేంద్ర ప్రభుత్వం వన్ మోర్ డు రద్దుకు చేస్తున్న కుట్రలను కార్మిక వర్గం తిప్పికొట్టాలని సిఐటియు జిల్లా...
హుజుర్ నగర్ మున్సిపాలిటీకి పూర్తి స్థాయి గ్రూప్ స్థాయి అధికారిని కమిషనర్ గా నియమించాలని, ఖాళీగా ఉన్న టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ (TPO) అధికారిని నియమించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహించింది....
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ 36 వవర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఇందిరా సెంటర్ లోని ఇందిరా గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులు...
కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కార్మిక ఉద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలపై జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా నవంబర్ 26 న, జరిగే సమ్మెను విజయవంతం చేయాలని సి ఐ...
ఎ ఐ టి యు సి శతజయంతి ఉత్సవాలలో భాగంగా శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని AITUC కార్యాలయంలో జెండా పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా జడ శ్రీనివాస్ మాట్లాడుతూ...
దేశం కోసం ఎన్నో సేవలందించిన మాహానుభావుల జీవితాలను, వారు చూపిన మార్గాలను స్ఫూర్తివంతంగా తీసుకొని ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందించాలని నల్లగొండ ఎస్ పి, డిఐజి ఏ.వి. రంగనాధ్ అన్నారు. శనివారం జిల్లా పోలీసు...
బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ఇందిరాగాంధీ పెద్దపీట వేశారని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి అన్నారు. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో...
శ్రమజీవులు ఐక్యంగా పోరాడితే ఫలితం తప్పక వరిస్తుందని జిల్లా సిఐటియు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం హనుమంతులగూడెం గ్రామంలో గ్రామీణ (CITU అనుబంధం) హమాలీల...
సిఐటియు ఆధ్వర్యంలో శ్రీ వాల్మీకి మహర్షి సఫాయి కర్మచార్యుల కార్మికుల నూతన కమిటీ ఎన్నిక శుక్రవారం జరిగింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని టౌన్ హాల్ నందు సిఐటియు ఆధ్వర్యాన శ్రీ...