రోడ్లు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన ఎల్ఓసి చెక్కును ఆదివారం రోజున రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, నకిరేకల్ శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్య, మున్సిపల్...
విద్యుత్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని CPM జిల్లా నాయకులు జిట్ట నగేష్,అవిశెట్టి శంకరయ్య లు డిమాండ్ చేశారు. ఆదివారం నాడు చిట్యాల మండల కేంద్రంలో CPM ఆధ్వర్యంలో ప్రభుత్వ సంస్కరణలను నిరసిస్తూ...
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ని చూసి ఓర్వలేక పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు అర్ధం లేని విమర్శలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. నల్లగొండ జిల్లా...
భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తూ ఆయురారోగ్యాలతో ఉండాలని నల్లగొండ ఎంపీ, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో...
లాక్ డౌన్ సందర్భంగా వలస కూలీలను ఆదుకోవడంలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని పీసీసీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. జిల్లాలోని ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న...
మాజీ మంత్రి, ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదిన వేడుకలను శనివారం నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో జిల్లా నాయకులు దైదా రవీందర్ ...
తన తోటి వారిని ఆదుకోవడంలో తమకు తామే సాటిగా, మనసున్న మా రాజులు తామే అని నిరూపించుకున్నారు నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలానికి చెందిన పేద ప్రజలు. తమకు ప్రభుత్వం అందించిన...
కార్మిక చట్టాలకు సవరణలు చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఒక్కరోజు నిరాహార నిరసన దీక్షను చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఐఎన్టియుసి ప్రధాన...
కరోనా లాక్ డౌన్ కారణంగా వ్యాపార సంస్థలు తీవ్ర నష్టాలను చవిచూశాయి. లాక్ డౌన్ అమలులో ఉన్నన్ని రోజులు మెడికల్, కిరాణం లాంటి అత్యవసర దుకాణాలు మాత్రమే వ్యాపారాలు నిర్వహించారు. మిగతా వ్యాపార సంస్థలు...
దక్షిణ తెలంగాణను ఎడారి చేసే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పథకాలను తక్షణమే నిలుపుదల చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఒక్క వంతుల కోటేశ్వరరావు డిమాండ్ చేశారు....