ములుగు జిల్లా కు చెందిన పలువురు నాయకులు నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ సమక్షంలో బిజెపిలో చేరారు. వెంకటాపురం (నూగురు) ఎంపీపీ చేరుకూరి సతీష్ కుమార్ బీజేపీ ములుగు జిల్లా...
కేంద్రంలో బిజెపి పార్టీకి, రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేసి పూర్తిస్థాయి అధికారాన్ని కట్టబెడితే పరిపాలన చేతకాక ధర్నాలు చేయడం ఇరు పార్టీల స్వార్థపూరిత అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని టీపీసీసీ కార్యదర్శి బండి...
అనురాగ్ హెల్పింగ్ సొసైటి ఆధ్వర్యంలో, చైల్డ్ లైన్ హన్మకొండ సంయుక్త ఆధ్వర్యంలో శాయంపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ‘బాల్య వివాహంవల్ల కలిగే నష్టాలు, విద్య వలన లాభాలు, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’...
ఉన్నత స్థాయి అధికారిణిగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్థిస్తూనే,సామాజిక సేవ చేయటం అభినందనీయమని ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా సేవలను జిల్లా రిజిస్ట్రార్ (వరంగల్) హరికోట్ల రవి కొనియాడారు. సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ & పౌండేషన్...
భారత రాజ్యాంగాన్ని మార్చాలంటూ అవమానకరంగా మాట్లాడిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి అహంకారమని మహాజన సోషలిస్టు పార్టీ ములుగు నియోజకవర్గ కోఆర్డినేటర్ జన్ను రవి అన్నారు. రాజ్యాంగం పరిరక్షణ యుద్ధభేరి సన్నాహక సమావేశం...
ములుగు జిల్లా లో మూడవ తరగతి విద్యార్థులకు పునాది అభ్యసన అధ్యయనం 2022 లో జాతీయ సాధన సర్వే నేటి నుండి ప్రారంభం అయింది అని డీఈఓ పానిని తెలిపారు. ఈరోజు, రేపు జిల్లాలోని...
ములుగు జిల్లా బరిగలపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్ధుల సౌకర్యార్ధం ప్రియ నేస్తం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పింగళి నాగరాజు BPL TV ని బహుకరించారు. అదే విధంగా బరిగలపల్లి గ్రామ వాస్తవ్యులు...
హనుమకొండ లోని మల్లికాంబ మనోవికాస కేంద్రం లో world Down syndrome Day డే ను నిర్వహించారు. వివిధ మానసిక దివ్యాoగుల ఆశ్రమాలకు సంబంధించిన నిర్వాహకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా ...
సెకండరీ గ్రేడ్ టీచర్ లకు నిర్వహిస్తున్న ఆంగ్ల మాధ్యమ శిక్షణా శిబిరాన్ని ములుగు జిల్లా విద్యాశాఖాధికారి పాణిని నేడు సందర్శించారు. ప్రాథమిక, సెకండరీ స్థాయి లో గణితం, సాంఘీక శాస్త్రం బోధించే ఉపాధ్యాయులకు ఇంగ్లీష్...
సామాజిక విద్యావంతుల న్యాయ వేదిక ములుగు జిల్లా అధ్యక్షులు గా సంద సుధాకర్ ఎన్నికయ్యారు. విద్యావంతులైన ప్రయివేటు స్కూలు, కాలేజీలలో పనిచేస్తూ విద్యా రంగాన్ని నమ్ముకున్న విద్యావంతులు కరోనా కారణం గా ఎన్నో కష్టాలు...