32.2 C
Hyderabad
May 9, 2024 12: 55 PM

Category : సంపాదకీయం

Slider సంపాదకీయం

చేతులెత్తేసిన జగన్: భయపడుతున్న వైసీపీ క్యాడర్

Satyam NEWS
ఎన్నికల ప్రచారానికి కొంత  గ్యాప్ ఇచ్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డి మళ్లీ నిన్న మే 6 నుంచి జనాల్లోకి వెళ్లడం మొదలుపెట్టారు. సోమవారం రోజు రేపల్లె, మాచర్ల, మచిలీపట్నంలో వైసీపీ అధినేత జగన్...
Slider సంపాదకీయం

డబ్బులు పైసా పంచనక్కర్లేదు… వైసీపీ ఇంచార్జ్‌ల సంచలన రిపోర్ట్‌!

Satyam NEWS
ఎన్నికల వేళ బరిలో నిలబడ్డ అభ్యర్థుల చుట్టూ ఎప్పుడూ జనం తిరుగుతూనే ఉన్నారు. వివిధ పార్టీల అభ్యర్థులు ఉదయం ఇంటి నుంచి కాలు బయట పెట్టింది మొదలు రాత్రి పడుకునే వరకూ గెలుపు కోసం...
Slider సంపాదకీయం

జగన్ మేనిఫెస్టో కథ మొత్తానికి అలా ముగిసింది!

Satyam NEWS
ఎపిలో అధికార పార్టీగా ఉన్న వైసీపీ మేనిఫెస్టో ప్రకటన అంశం ఏనుగు ఏదో చేసింది అన్నచందంగా మారింది. జగన్ ప్రజలను మోసం చేయబోయి తనను తాను మోసం చేసుకుని ఇటు మీడియాను మోసం చేసి,...
Slider సంపాదకీయం

ఓటమి అంచున ఊగుతున్న వైసీపీ బడానేతల వారసులు

Satyam NEWS
వైస్ఆర్ సీపీలో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నవారు కొంత మంది ఈ ఎన్నికల్లో తమ వారసులకు టికెట్లు ఇప్పించుకున్న సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ వద్దన్నా కూడా తమ వారిని దగ్గరుండి గెలిపించుకుంటామని భరోసా కల్పించి...
Slider సంపాదకీయం

బిజినెస్ మెన్ జగన్ రెడ్డి…

Satyam NEWS
జగన్ మోహన్ రెడ్డి ఒక బిజినెస్ మెన్. లాభాపేక్ష లేకుండా ఏ పనీ చేయడు. ప్రజలు ఈ విషయం అర్ధం చేసుకోకుండా కేవలం రాజశేఖరరెడ్డి కొడుకు అనే ఒకే ఒక టైటిల్ తో గెలిపించారు....
Slider సంపాదకీయం

పొత్తు చెడగొట్టాలని చూస్తున్న కుక్కమూతి పిందెలు

Satyam NEWS
ఒక నిరంకుశ పాలకుడిపై నిరంతరాయంగా ఐదు సంవత్సరాల పాటు పోరాడటం అంటే మాటలు కాదు. మామూలు విషయం కూడా కాదు. మొదటి సంవత్సరం పాటు ఏ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఇంటి నుంచి...
Slider సంపాదకీయం

పాపం తల్లి కదా ఇంతకన్నా ఇంకేం చేస్తుంది?

Satyam NEWS
కూతురు కొడుకు మధ్య చెలరేగిన ఆస్తి తగాదాల నేపథ్యంలో తల్లి ఇప్పుడు మరో కొత్త నాటకం ప్రారంభించినట్లు కనిపిస్తున్నది. ఎవరీ కూతురు, కొడుకు, తల్లి అనుకుంటున్నారా? కూతురు వై ఎస్ షర్మిల, కొడుకు వై...
Slider సంపాదకీయం

మరో సర్వేలో కూడా టీడీపీ కూటమిదే పైచేయి

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన అనంతరం చేసిన ఓ సర్వే టిడిపి కూటమిదే అధికారమని తేల్చింది. బిగ్‌ టివి నిర్వహించిన ఈ సర్వేలో టిడిపి కూటమి 81 సీట్లు గెలుచుకుంటుందని, వైకాపా 53సీట్లు...
Slider సంపాదకీయం

Wash out: జగన్ పార్టీకి గట్టి దెబ్బ, తెలుగుదేశం వైపే జనం

Satyam NEWS
ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే..రాష్ట్రంలో అధికార వైకాపా ఘోరంగా ఓడిపోతుంద‌ని, గ‌త ఎన్నిక‌ల్లో 23 సీట్ల‌కే ప‌రిమిత‌మైన ప్ర‌తిప‌క్ష టిడిపి అధికారంలోకి వ‌స్తుంద‌ని, ప్ర‌ముఖ ఆంగ్ల ప‌త్రిక ఇండియా టుడే త‌న స‌ర్వేలో పేర్కొంది. మూడ్...
Slider సంపాదకీయం

షర్మిల టార్గెట్ ఆస్తులా? ఓట్లా?

Satyam NEWS
వై ఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వై ఎస్ షర్మిలా రెడ్డి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎంతో దూకుడుగా వెళుతున్నారు. ఆమె అన్నయ్య, రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్...