39.2 C
Hyderabad
May 3, 2024 14: 13 PM

Tag : Andhra Pradesh High Court

Slider ముఖ్యంశాలు

న్యాయమూర్తులను అవమానించిన వారిపై సిఐడి కేసులు

Satyam NEWS
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసిన 49 మందిపై సిఐడి కేసులు నమోదు చేసింది. న్యాయమూర్తులపైనా, తీర్పుల పైనా అభ్యంతరకరమైన, జుగుప్సాకరమైన వ్యాఖ్యలతో కొందరు సోషల్...
Slider సంపాదకీయం

Colour Dreams: ఐఏఎస్ లూ ఆగండి ఆలోచించండి

Satyam NEWS
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో తీసుకున్న ‘రంగుల’ నిర్ణయం ఎన్ని మలుపులు తిరుగుతుందో ఊహించడానికి కూడా వీలుకావడం లేదు. రాష్ట్రంలోని పంచాయితీ భవనాలన్నింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రంగులు వేయిచడం...
Slider ముఖ్యంశాలు

డాక్టర్ సుధాకర్ సంఘటనపై సీబీఐ విచారణ

Satyam NEWS
నర్సీపట్నానికి చెందిన డాక్టర్ సుధాకర్ పట్ల విశాఖ పట్నం పోలీసులు అత్యంత అమానుషంగా ప్రవర్తించిన సంఘటనపై రాష్ట్ర హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించింది. ఈ సంఘటనకు బాధ్యులైన పోలీసులపై కేసులు నమోదు చేసి విచారణ...
Slider ఆంధ్రప్రదేశ్

సమ్మర్ స్పెషల్: 26 నుంచి కోర్టులకు వేసవి సెలవులు

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుతో పాటు దిగువ కోర్టులు, ట్రైబ్యునళ్లు, లేబర్‌ కోర్టులకు వేసవి సెలవులు ప్రకటించారు. హైకోర్టుతో పాటు అన్ని జిల్లా కోర్టులు, సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులకు ఈ నెల 26 నుంచి జూన్‌...
Slider ఆంధ్రప్రదేశ్

ఆర్డినెన్సు జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధం

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా డాక్టర్ ఎన్. రమేష్‌కుమార్‌ ను తొలగించేందుకు జారీ చేసిన ఆర్డినెన్స్ చెల్లదని సీనియర్ న్యాయవాది జంధ్యాల రవి శంకర్ అన్నారు. హైకోర్టులో నేడు రమేష్ కుమార్ తొలగింపుపై పిటిషనర్ల...
Slider ఆంధ్రప్రదేశ్

ఉపాధి హామీ పథకం బకాయిలను వెంటనే చెల్లించాలి

Satyam NEWS
ఉపాధి హామీ పథకం బకాయిలను తక్షణమే చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేసినట్లు పంచాయితీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్...
Slider ఆంధ్రప్రదేశ్

కౌంటర్: ఎన్నికలు సజావుగా సాగేందుకే ఆర్డినెన్స్‌

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా సాగేందుకే ఆర్డినెన్స్‌ తీసుకొచ్చామని, ఆర్డినెన్స్‌ రాజ్యాంగ పరిధిలోనే ఉన్నందున మాజీ ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ పిటిషన్‌ తిరస్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం హై కోర్టును...
Slider కడప

రాజంపేట కోర్టులను పరిశీలించిన హై కోర్టు జడ్జి వెంకట రమణ

Satyam NEWS
నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు అయిన నేపథ్యంలో కడప జిల్లా నందలూరు కోర్టు లోని భవనాలను రాష్ట్ర హై కోర్టు జడ్జి వెంకట రమణ పరిశీలించారు. రూ.4.80 కోట్లతో నందలూరు కోర్టు అభివృద్ది,...
Slider ముఖ్యంశాలు

ఇళ్ల స్థలాలకు ఇచ్చే అధికారం మీకెక్కడిది?

Satyam NEWS
రాజధాని నిర్మాణం కోసం సమీకరించిన భూముల్లో నిబంధనల ప్రకారం అభివృద్ధి పనులు చేపట్టకుండా వాటిని ఇళ్ల స్థలాలకు కేటాయించే అధికారం ప్రభుత్వానికి ఎక్కడుందని హైకోర్టు ప్రశ్నించింది. అభివృద్ధి పనులు చేపట్టాక సమీకరించిన భూమిలో 5శాతం...
Slider ఆంధ్రప్రదేశ్

ఏపిలో కొత్త మద్యం పాలసీకి తాత్కాలిక బ్రేక్

Satyam NEWS
ఏపీలో కొత్త మద్యం పాలసీకి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త లిక్కర్ పాలసీపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కొత్త బార్లకు లాటరీ పద్ధతిని నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు...