న్యాయమూర్తులను అవమానించిన వారిపై సిఐడి కేసులు
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసిన 49 మందిపై సిఐడి కేసులు నమోదు చేసింది. న్యాయమూర్తులపైనా, తీర్పుల పైనా అభ్యంతరకరమైన, జుగుప్సాకరమైన వ్యాఖ్యలతో కొందరు సోషల్...