42.2 C
Hyderabad
May 3, 2024 18: 06 PM

Tag : Andhra Pradesh High Court

Slider సంపాదకీయం

ఆంధ్రప్రదేశ్ న్యాయవ్యవస్థకు అగ్నిపరీక్ష

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ లో న్యాయ వ్యవస్థ అగ్ని పరీక్ష ఎదుర్కొంటున్నది. అధికార వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక వ్యక్తులు ముసుగు తీసేసి నేరుగా న్యాయవ్యవస్థ ను ఎదిరిస్తున్నారు. ప్రభుత్వంలో అత్యంత కీలక వ్యక్తులైన...
Slider ముఖ్యంశాలు

ఏపీ రాజధాని అంశంపై అక్టోబర్‌ 5 వరకు స్టేటస్‌కో

Satyam NEWS
ఏపీ రాజధాని అంశంపై అక్టోబర్‌ 5 వరకు స్టేటస్‌కో ను పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్ణయం తీసుకున్నది. ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి సంబంధించి దాఖలైన పిటిషన్లపై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అమరావతి రైతులు,...
Slider సినిమా

న్యాయస్థానాలపై ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు

Satyam NEWS
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా హైకోర్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి భూకుంభకోణంలో ఓ లాయర్‌పై కేసు వేస్తే హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వడం దారుణమన్నారు. అలాగే అమరావతి కుంభకోణంపై ఏసీబీ కేసు...
Slider సంపాదకీయం

న్యాయవ్యవస్థ ను నేరుగా ఢీ కొడుతున్న ఏపి సిఎం వై ఎస్ జగన్

Satyam NEWS
న్యాయవ్యవస్థతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నేరుగా తలపడేందుకే నిర్ణయించుకున్నారు. న్యాయ వ్యవస్థపై అతి ముఖ్యమైన నాయకులు, ప్రభుత్వంలో బాధ్యతగల పదవులు నిర్వహిస్తున్నవారు నేరుగా తీవ్ర ఆక్షేపణలు వ్యక్తం చేయడం...
Slider ముఖ్యంశాలు

Phone Taping: సర్వీస్ ప్రొవైడర్ లకు నోటీసులు జారీ

Satyam NEWS
న్యాయమూర్తులు ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటూ ఒక ప్రముఖ పత్రికలో వచ్చిన కధనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తరువాత అధికార పార్టీ ఎంపీ కె. రఘురామకృష్ణంరాజు తన ఫోన్ కూడా ట్యాప్ అవుతుంది...
Slider ముఖ్యంశాలు

హైకోర్టులో మరో మారు జగన్ ప్రభుత్వానికి ఆశాభంగం

Satyam NEWS
అమరావతి రాజధాని విషయంలో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మరొకమారు ఆశాభంగం కలిగింది. పరిపాలనావికేంద్రీకరణ చట్టంపై ఉన్న స్టేటస్ కో ను రద్దు చేయాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వ వాదనను హైకోర్టు...
Slider ముఖ్యంశాలు

అచ్చన్నాయుడి బెయిల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

Satyam NEWS
ఈఎస్‌ఐ కుంభకోణంలో అరెస్టయిన టీడీపీ సీనియర్‌ చేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు మరోసారి చుక్కెదురైంది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కొట్టివేసింది. మంత్రిగా పనిచేసిన సమయంలో అచ్చెన్నాయుడు అవకతవకలకు పాల్పడినట్లు అభియోగాలు...
Slider ఆంధ్రప్రదేశ్

ఏపీ హైకోర్టులో 16 మంది సిబ్బందికి కరోనా

Satyam NEWS
ఏపీ హైకోర్టు సిబ్బందిని కరోనా ఊపేస్తున్నది. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టులో క‌రోనా కేసులు వెలుగు చూడ‌టంతో న్యాయ‌స్థానం కీల‌క‌ నిర్ణ‌యం తీసుకుంది. కేవ‌లం అత్య‌వ‌స‌ర కేసులు మాత్ర‌మే విచార‌ణకు స్వీక‌రించ‌నున్న‌ట్లు తెలిపింది. వాటిని కూడా...
Slider ముఖ్యంశాలు

జగన్ సర్కార్ పై నిమ్మగడ్డ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు

Satyam NEWS
తీర్పును అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర హైకోర్టు తనను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా(ఎస్‌ఈసీ) నియమించాలని తీర్పు...
Slider ఆంధ్రప్రదేశ్

కలర్ కాంబినేషన్: ధిక్కరణ కేసు రేపటికి వాయిదా

Satyam NEWS
ప్రభుత్వ కార్యాలయాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రంగులను వేసిన అంశంలో కోర్టు ధిక్కరణ కేసును ఏపి హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. సుప్రీంకోర్టులో నేడు ఇదే అంశంపై విచారణ ఉన్నందున హైకోర్టు కేసు...