ఈ నెల 27న దేశ వ్యాప్త బంద్ నకు వామపక్ష పార్టీలు పిలుపునివ్వడం హాస్యాస్పదమని బీజేపీ నేత నామమిగంగే రాష్ట్ర సభ్యులు బవిరెడ్డి శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ మేరకు విజయనగరంలోని లంకాపట్నం వద్ద...
బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతుల అభివృద్దికి పాటుపడకపోగా వ్యవసాయ రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను తీసుకొచ్చిన నేపధ్యంలో కేంద్రప్రభుత్వం రైతులపట్ల తీసుకున్న అనాలోచిత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 27న అఖిలపక్షం భారత్...
సంయుక్త కిసాన్మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు సెప్టెంబర్ 27 న దేశవ్యాప్త బంద్ ను జయప్రదం చేయాలని కాంగ్రెస్ ,సిఫిఐ, సిఫిఎం, టీజెఎస్, టీడీపి, సీపీఐ ఎం (ఎల్ఎన్డి) పార్టీల నాయకులు కోరారు. శనివారం...
స్కీం వర్కర్స్ అందరికీ నెలకి కనీస వేతనం ఇరవై ఒకటి వేలు ఇవ్వాలని శ్రామిక మహిళా సమన్వయ కమిటీ గుంటూరు జిల్లా కన్వీనర్ డి.శివకుమారి, సిఐటియు మండల కార్యదర్శి యస్.కె.సిలార్ మసూద్ డిమాండ్ చేశారు....
ఇటీవల కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే.మరోవైపు వాటి రద్దును నిరసిస్తూ…ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత ఆరు నెలల నుంచీ కిసాన్ సంఘం రైతులతోధర్నా నిర్వహిస్తోందికూడ. ఈ...
ఈ నెల 27న అఖిలపక్షం తలపెట్టిన భరత్ బంద్ కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ఆదిలాబాద్ డిసిసి అధ్యక్షుడు సాజిద్ ఖాన్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో మీడియా...
దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని ఆనాడు మహాకవి గురజాడ అప్పారావు గారు అన్నారు. కానీ ఈనాడు దేశమంటే మనుషులు కాదోయ్, దేశమంటే కార్పొరేట్లోయ్ అని గుజరాతీ మోడీ ఆచరించి చూపిస్తున్నారని ఏఐటీయూసీ జిల్లా...
సాగు చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకోవాలని కోరుతూ శుక్రవారం తాడేపల్లిలో సీపీఐ, సీపీఎం ,వైసిపి, టీడీపీ, కాంగ్రస్, ఎస్పీ, అప్ తదితర పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించారు. అనంతరం...
భారత్ బంద్ సందర్భంగా తెల్లవారుజామున నుంచి కడప నగరంలో అఖిల పక్ష కమిటీ ఆధ్వర్యంలో బంద్ సంపూర్ణంగా జరుగుతున్నది. బీజేపీ మినహా అన్ని పార్టీలు బంద్ లో పాల్గొన్నాయి. కేంద్రంలోని బీజేపీ అవలంబిస్తున్న ప్రజా...