36.2 C
Hyderabad
May 14, 2024 18: 09 PM

Tag : BJP Andhra Pradesh

Slider ముఖ్యంశాలు

రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. దేశంలో అనేక చోట్ల రాజధానులు  ఏర్పాటు చేస్తున్నారని, రాష్ట్ర  ప్రభుత్వ నిర్ణయంలో కేంద్రం ఎప్పుడూ...
Slider ప్రత్యేకం

Analysis: అటూ ఇటూ కమలానికి ‘కాపు’ రెక్కలు

Satyam NEWS
భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ నాయకత్వ మార్పులు చేపట్టింది. కొత్త రథ సారధులను నియమిస్తోంది. అందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లోనూ  కొత్త నేతలు  వచ్చారు. తెలంగాణలో ఇటీవలే రాష్ట్ర అధ్యక్షుడిగా...
Slider కడప

అధికార వైసీపీ దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోం

Satyam NEWS
పశ్చిమ బెంగాల్ తరహా దాడులు సహించమని, అలా చేసిన వారు తగిన మూల్యం చెల్లిస్తారని కడప జిల్లా రాజంపేట కు చెందిన రాష్ట్ర యువమోర్చా అధ్యక్షుడు నాగోతు రమేష్ నాయుడు హెచ్చరించారు. విజయనగరం పట్టణంలోని...
Slider ప్రత్యేకం

మీ రంగును రఘురాముడు ఫేడౌట్ చేస్తున్నారు చూసుకోండి

Satyam NEWS
ట్విట్టర్ లో రాజకీయ ప్రత్యర్ధుల్ని మరీ ముఖ్యంగా చంద్రబాబునాయుడు, లోకేష్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ను వ్యక్తిగతంగా విచిత్రమైన పేర్లతో హేళన చేస్తూ పోస్టులు పెట్టే విజయసాయి రెడ్డికి బిజెపి జాతీయ...
Slider సంపాదకీయం

జగన్, కేసీఆర్ లపై విల్లంబు ఎక్కుపెట్టిన కమలనాథులు

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై భారతీయ జనతా పార్టీ దృష్టి సారించినట్లు కనిపిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాము చౌకగా ఇస్తున్న విద్యుత్ ను అధిక ధరలకు అమ్ముకుంటున్నదని సాక్ష్యాత్తూ కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మాలా...
Slider విశాఖపట్నం

హయాత్ మీటింగ్: ఎట్టకేలకు స్పందించిన బిజెపి

Satyam NEWS
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, బిజెపి నాయకుడు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కలిసి మాట్లాడుకోవడంపై ఎట్టకేలకు బిజెపి అధికారికంగా స్పందించింది. నిన్న మధ్యాహ్నం నుంచి...
Slider సంపాదకీయం

మూడు ముక్కలాటలో వైసీపీకి జాక్ పాట్

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ బిజెపిలో ఏం జరుగుతున్నది? ఆ పార్టీ నాయకులకే తెలియడం లేదు మనకేం తెలుస్తుంది అనుకుంటున్నారా? కరెక్ట్. మీరు అనుకుంటున్నదే కరెక్టు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ ను బిజెపి రాజ్యసభ...
Slider ముఖ్యంశాలు

అంబులెన్సుల్లో అవినీతిపై కన్నా ఘాటు లేఖ

Satyam NEWS
ప్రస్తుతం నడుస్తున్న 108 వాహనాల కాంట్రాక్టును అర్ధంతరంగా రద్దు చేసి అరబిందో ఫార్మాకు చెందిన వారికి కట్టబెట్టడంపై భారీ అవినీతి జరిగిందని ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి...
Slider ముఖ్యంశాలు

శ్రీవారి ఆస్తులు అమ్మే హక్కు మీకు ఎక్కడిది?

Satyam NEWS
తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన విలువైన ఆస్తులు అమ్మే హక్కు ట్రస్టుబోర్డుకు గానీ ప్రభుత్వానికి గానీ లేదని ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.”తిరుమల వెంకన్నకు భక్తులు ఇచ్చిన ఆస్తిని నిర్వహించడానికి మాత్రమే...
Slider కర్నూలు

కర్నూలు వచ్చి కరోనాతో సహజీవనం చేయండి

Satyam NEWS
ఎక్కడో కూర్చుని కరోనాతో సహజీవనం చేయండి అని చెబుతున్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్క సారి కర్నూలు జిల్లాలో పర్యటించి కరోనాతో సహజీవనం చేయాలని కర్నూలు బిజెపి నాయకుడు బైరెడ్డి...