వంటల బీమా పథకాన్ని అమలు చేయాలని రైతులందరికీ రైతు బంధు ఇవ్వడంతో పాటు ఇప్పటి వరకు ఉన్న వ్యవసాయ రుణాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ఈనెల...
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచితే ఇక్కడ జగన్ ప్రభుత్వం విద్యుత్ చార్జీల ను పెంచి పేదవానికి కష్టాలు తెచ్చి పెడుతున్నారని వామపక్ష పార్టీలు ధ్వజమెత్తాయి.విద్యుత్ భారాలు పెంపు ను నిరసిస్తూ…...
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నాకరం కోటంరాజు.సెంట్రల్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్(సి ఐ టి యు) దేశంలో అనేక పోరాట ఫలితంగా కార్మిక చట్టాలను, హక్కుల్ని సాధించిన ఘనత సిఐటియుకి మాత్రమేనని బిల్డింగ్ అండ్...
ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించి, గ్రామీణులకు ఉపాధి లేకుండా చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా తప్పుపట్టారు. ఎమ్మెల్సీ కవిత ను కలిసిన ఉపాధి హామీ పథకం సంఘాల...
2020 లో భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన హైదరాబాద్ ప్రజలకు సాయం అందించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా వివక్ష చూపుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అగ్రహం...