జగన్ పని అయిపోయిందని, అన్ని రంగాల్లో ఆయన ఫెయిల్ అయ్యారని చంద్రబాబు అన్నారు. ప్రజల్లో అభద్రతా భావం పెరిగిపోయిందని, జగన్ సైకో పాలన పోవాలని వారు కోరుకుంటున్నారని అన్నారు. ప్రశాంతంగా ఉండే కుప్పంలో కూడా...
“ఇదేం ఖర్మ బాబు మన రాష్ఠ్రానికి” కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా బొబ్బిలి లో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. బొబ్బిలి కోట సాక్షి బాబు ప్రసంగంలో ఏం చెప్పారో చూడండి. “నేను బొబ్బిలికి...
ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణ కులాలకు 10 శాతం ఈ డబ్ల్యూ ఎస్ కేంద్రం కేటాయించగా ఇందులో 5 శాతం కాపులకు రిజర్వేషన్ గా చంద్రబాబునాయుడు ఇచ్చారని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాక కార్యదర్శి హరి ప్రసాద్...
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఖమ్మం పర్యటన సందర్భంగా ఈ నెల 21న జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని ఖమ్మo వ్యవసాయ మార్కెట్ లో రైతులు, వ్యాపారస్థులను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి...
“ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి “పోరాటంలో చంద్రబాబు తో భాగస్వాములయ్యి చేయి చేయి కలిపి నూతనాధ్యాయానికి శ్రీకారం చుట్టాలని పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస రెడ్డి ఒక ప్రకటనలో కోరారు. మూడున్నరేళ్ల పాలనలో ఒక్క...
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పోలీసుల్ని, అధికారుల్ని బెదిరించడం శోచనీయమని అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. చివరికి ప్రజల్ని కూడా ఆయన బెదిరించారని, చంద్రబాబు మాట్లాడినది ఆవేశంతో కాదు…...
ఏపీలో చీప్ లిక్కర్ అనేదే లేదని సీఎం జగన్ అన్నారు. ఏపీ అసెంబ్లీలో మద్యం పాలసీపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం మరణాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు....
ఇసుక కొరత, నూతన ఇసుక విధానంపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన నిరసన ర్యాలీ చేపట్టారు.తాపీ పనిముట్లు, బంగారం కొలిచే త్రాసుతో నిరసన ర్యాలీలో అసెంబ్లీకి కాలినడకన చంద్రబాబుతోపాటు టీడీపీ ఎమ్మెల్యేలు,...