40.2 C
Hyderabad
May 1, 2024 15: 17 PM

Tag : fire accident

Slider వరంగల్

గ్యాస్ సిలిండర్ పేలి ఇళ్ళు దగ్ధం: 9 లక్షల మేర ఆస్తి నష్టం

Satyam NEWS
వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని రెడ్లవాడ గ్రామానికి చెందిన రావుల దేవేందర్ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధమైంది. గ్రామస్థులు, ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాల ప్రకారం దేవేందర్ ఇంట్లో మధ్యాహ్నం సమయంలో ఇంట్లో...
Slider జాతీయం

ముంబయి ఆసుపత్రి అగ్నిప్రమాదంలో ఇద్దరు మృతి

Satyam NEWS
దేశ ఆర్ధిక రాజధాని ముంబయిలోని ఒక ఆసుప్రతిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఇద్దరు రోగులు సజీవదహనం అయ్యారు. భాండప్‌ ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో 76 మంది కరోనా రోగులు...
Slider వరంగల్

అగ్ని ప్రమాదంలో ఇళ్లు కాలిపోయిన వారికి ప్రభుత్వ సాయం

Satyam NEWS
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని చెంచు కాలనీ లో అగ్రి ప్రమాద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు ఆయన బియ్యం,...
Slider హైదరాబాద్

అర్ధ రాత్రి హైదరాబాద్ కోఠి లో భారీ అగ్నిప్రమాదం

Satyam NEWS
హైదరాబాద్ కోఠి లో అర్ధ రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కోఠి ఆంధ్రా బ్యాంక్ ఎదురుగా ఉన్న ఒక బట్టల షాపులో ఈ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సుల్తాన్ బజార్ మార్కెట్ గా పిలిచే...
Slider మహబూబ్ నగర్

అగ్నిప్రమాదంలో టాటా ఏసి దగ్ధం

Satyam NEWS
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ నుండి కర్కాల్ పహాడ్ వెళుతున్న టాటా ఏసీ వాహనము అగ్నిలో  దగ్ధం  అయ్యింది.  వివరాల్లోకి వెళితే ఆమనగల్ నుండి కర్కాల్ పహాడ్ పాల క్యాన్లతో వెళ్తున్న టాటా ఏసీ వాహనము...
Slider మహబూబ్ నగర్

గణేష్ జిన్నింగ్ మిల్లులో సి సి ఐ పత్తి దగ్ధం

Satyam NEWS
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండల పరిధిలోని తాండ్ర గ్రామ సమీపంలో ఉన్న  గణేష్ జిన్నింగ్ మిల్లులో సి సి ఐ ద్వారా కొనుగోలు చేసిన పత్తిని పో క్లేనర్ వంటి వాహనంతో ఒకే...
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ లో పండుగ వేళ షాట్ సర్క్యూట్

Satyam NEWS
దీపావళి పండుగ రోజున షాట్ సర్క్యూట్ జరగడంతో కొల్లాపూర్ మున్సిపాలిటీలో  పూరి గుడిసే దగ్ధం అయింది. శనివారం మున్సిపల్  పట్టణ కేంద్రంలో 8వ వార్డులోని శ్రీ కృష్ణ వీధిలో సబ్ స్టేషన్ హై హోల్టేజ్...
Slider ముఖ్యంశాలు

హోటల్లో అగ్నిప్రమాద ఘటనపై సీఎం ఆరా

Satyam NEWS
విజయవాడలో ఒక హోటల్లో జరిగిన ప్రమాద ఘటపై సీఎం వైయస్‌.జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద కారణాలపై ఆరా తీశారు. ఘటన వివరాలను సీఎంఓ అధికారులు సీఎంకు వివరించారు. ఒక ప్రైవేటు ఆస్పత్రి ఈ...
Slider కృష్ణ

కోవిడ్ సెంటర్ అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి

Satyam NEWS
విజయవాడ లోని స్వర్ణ ప్యాలెస్‍లో జరిగిన భారీ అగ్ని ప్రమాదఘటనలో తొమ్మిది మంది కరోనా రోగులు మృతి చెందారు. తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో ప్రమాదం సంభవించింది. ప్రభుత్వ అనుమతితోనే స్వర్ణ ప్యాలెస్‍ను రమేష్...