39.2 C
Hyderabad
May 3, 2024 14: 44 PM

Tag : Government of Telangana

Slider ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

సిఎం కేసీఆర్ తిట్లే ఏపిఎస్ ఆర్టీసీ విలీనానికి మెట్లు

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో వ్యంగ్యంగా ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ‘మన్ను కూడా కదలదు’ అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు కూడా....
Slider తెలంగాణ

చినజీయర్ ఆశ్రమానికి వెళ్లిన రాష్ట్ర గవర్నర్ తమిళిసై

Satyam NEWS
హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని ముచ్చింతల్ లోని చిన జీయర్ స్వామి ఆశ్రమంలో జరుగుతున్న తిరునక్షత్ర వేడుకలకు నేడు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ హాజరయ్యారు. చిన జీయర్ స్వామి పుట్టిన రోజు...
Slider తెలంగాణ

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై నిజాలు దాచిపెడుతున్న ప్రభుత్వం

Satyam NEWS
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కార్మికులు సమ్మె విరమించాలని తాము ఆదేశించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. సమస్యను తేల్చే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టంగా కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. పూర్తి...
Slider తెలంగాణ ప్రత్యేకం

సమ్మె కాదు ఆర్టీసీ మొత్తానికి మొత్తమే ఖతం

Satyam NEWS
ఆర్టీసీ సమ్మెను కాకుండా ఆర్టీసీని ఖతం చేసేందుకు ప్రభుత్వం సకల చర్యలు తీసుకుంటున్నది. ఆర్టీసీని ప్రయివేటీకరించకుండా రూట్లను ప్రయివేటు పరం చేయబోతున్నది. త్వరంలో మొత్తం 4 వేల రూట్లలో ప్రైవేట్ బస్సులు తిరగడానికి అవకాశం...
Slider తెలంగాణ

అందరి కళ్లూ హైకోర్టు వైపే చూస్తున్నాయి

Satyam NEWS
నెక్స్ట్ఏంటి? ఆర్టీసీ సమ్మెకు సంబంధించిన ఈ ప్రశ్నకు సమాధానం కనిపించడం లేదు. ఏ మాత్రం ఫలితం రాకుండా ఆర్టీసీ అధికారులు, ఆర్టీసీ కార్మిక సంఘాల వారూ ‘‘జాగ్రత్తగా’’ చర్చలు జరిపారు. ఫలితం ఎక్కడ వస్తుందోనని...
Slider తెలంగాణ

పారదర్శకంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు

Satyam NEWS
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పథకం పై హౌసింగ్ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లు ఈరోజు...
Slider తెలంగాణ

సిఎం సహాయనిధికి గగన్ దీప్ సింగ్ కోహ్లీ విరాళం

Satyam NEWS
మంత్రి కెటి రామారావు చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి ముఖ్యమంత్రి సహాయనిధికి భారీ విరాళం అందింది. హైదరాబాద్ నగరానికి చెందిన గగన్ దీప్ సింగ్ కోహ్లీ, మంత్రి కేటీఆర్ గత ఆరు సంవత్సరాలుగా చేస్తున్న...
Slider తెలంగాణ

అవాకులు చవాకులు పేలుతున్నారు జాగ్రత్త

Satyam NEWS
కొందరు అవాకులు చవాకులు పేలుతున్నారు. ఎవరు ఏమి అన్నా హుజూర్ నగర్ ప్రజలు ఇచ్చిన మద్దతుతో ముందుకు సాగుతానని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. హుజూర్ నగర్ లో నేడు జరిగిన ప్రజా కృతజ్ఞత...
Slider తెలంగాణ

రైతుల నుంచి ధాన్యం సేకరించే వాహనాలకు జియో ట్యాగింగ్

Satyam NEWS
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆరుగాలం కష్టించి పండించిన వరి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియం లో...