42.2 C
Hyderabad
May 3, 2024 18: 17 PM

Tag : Janasena Party

Slider సంపాదకీయం

ఆలయాల విధ్వంసం వెనుక ఏం జరుగుతున్నది?

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ లో దేవుడి విగ్రహాలు ధ్వంసం అవుతున్నాయి. రధాలు దగ్ధం అవుతున్నాయి. ఆలయాల్లో చోరీలు పెరిగిపోతున్నాయి. ఎందుకు? అకస్మాత్తుగా గత ఏడాదిగానే ఈ సంఘటనలు ఎందుకు ఎక్కువగా జరుగుతున్నాయి?  ఇది ఎవరైనా కావాలని పనిగట్టుకుని...
Slider ప్రత్యేకం

పవన్ కళ్యాణ్ ధర్మ పరిరక్షణ దీక్ష మొదలు

Satyam NEWS
అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి రథం దగ్ధం ఘటన నేపథ్యంలో జనసేన బిజెపి సంయుక్తంగా నేడు ధర్మ పరిరక్షణ దీక్ష నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హైదరాబాదులోని...
Slider చిత్తూరు

తిరుపతి భూ ఆక్రమణలపై కలెక్టర్ జోక్యం చేసుకోవాలి

Satyam NEWS
పవిత్ర పుణ్య క్షేత్రమైన తిరుపతిలో భూ మాఫియా పెట్రేగిపోతున్నదని తిరుపతి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ కిరణ్ రాయల్ అన్నారు. ఈ మేరకు ఆయన జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా ఒక లేఖ రాశారు....
Slider ప్రత్యేకం

చారెడు నేలతో పవన్ కల్యాణ్ బతుకు బాట

Satyam NEWS
వ్యవసాయం అంటే కనీసం అరెకరం ఉండాలి అనుకొంటూ ఉంటాం… అలా కాకుండా కొద్దిపాటి జాగాలో సాగు చేసి ఆదాయం పొందే విధానం గురించి ప్రజలకు అవగాహన కల్పించబోతున్నాం అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్...
Slider ముఖ్యంశాలు

మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి

Satyam NEWS
నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలోని పాతాళగంగలో ఉన్న ఎడమగట్టు భూగర్భ విద్యుత్ కేంద్రంలో గత రాత్రి పదిన్నర గంటల సమయంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం అత్యంత దురదృష్టకరమైనదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్...
Slider చిత్తూరు

కరోనా రోగుల కోసం ఆక్సిజన్ కాన్సన్ అందజేసిన జనసేన

Satyam NEWS
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన్మదిన సెప్టెంబర్ 2వ తేదీన జరగబోతున్నది. ఒక నెల రోజుల ముందు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ అభిమానులు సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధమయ్యారు. ఇందులో...
Slider కడప

ఓట్లేసిన దళితులపైనే దాడులు చేస్తున్న జగన్ ప్రభుత్వం

Satyam NEWS
రాష్ట్రంలో జరుగుతున్న దళితులపై దాడులను కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ తీవ్రంగా ఖండించింది. జనసేన కార్యాలయంలో రాజంపేట నియోజకవర్గ ఇంచార్జి మల్లిశెట్టి వెంకటరమణ ఆధ్వర్యంలో శనివారం దళితుల పై వైసీపీ చేస్తున్న...
Slider చిత్తూరు

ఇళ్ల కేటాయింపు కోసం తిరుపతి జనసేన నిరసన

Satyam NEWS
లబ్దిదారులకు తక్షణమే ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నేడు బిజెపి జనసేన ఆధ్వర్యంలో రెండు గంటల నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా తిరుపతిలో బిజెపి జనసేన పార్టీ లు నిరసన...
Slider కడప

Negligence: సమస్యలపై స్పందన లేని ప్రభుత్వానికి నిరసన

Satyam NEWS
అధికార వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంకుశ వైఖరి కి నిరసగా కడప జిల్లా రాజంపేటలో బుధవారం నాడు జనసేన పార్టీ నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ ఇంచార్జీ మలిశెట్టి వెంకట రమణ రాయల్...
Slider కడప

విద్యుత్ చార్జీల బాదుడుతో వినియోగదారుల విలవిల

Satyam NEWS
కరోనా కష్ట కాలం లో విద్యుత్ వినియోగ దారులకు పెద్ద కష్టం వచ్చిపడింది. వందలలో వచ్చే కరెంటు బిల్లు వేలల్లో రావడంతో లబోదిబోమంటున్నారు. కడప జిల్లా రాజంపేట పరిధిలో విద్యుత్ బిల్లులు ఊహించనంతగా రావడంతో...