29.7 C
Hyderabad
May 7, 2024 03: 37 AM

Tag : Journalists

Slider తూర్పుగోదావరి

రైతులను బెదిరించి వసూళ్లు : 13 మంది విలేకరులపై కేసు

Satyam NEWS
పొలాలు బాగు చేసుకుంటున్నా రైతులను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న 13 మంది పాత్రికేయులపై కేసు నమోదు చేసినట్లు అనపర్తి సిఐ విపత్తి శ్రీనివాస్ తెలిపారు ఆదివారం బిక్కవోలు పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన పాత్రికేయులు...
Slider అనంతపురం

జర్నలిస్టులపై దాడులు పత్రికా స్వేచ్ఛకు గొడ్డలి పెట్టు

Bhavani
విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య పరిరక్షణ, హక్కులకు విఘాతమని, ఇలాంటి చర్యలు భావ ప్రకటన స్వాతంత్ర్యాన్ని, పత్రికా స్వేచ్ఛను హరించడమేనని జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. ఇటీవల జర్నలిస్టులపై జరిగిన దాడులను,...
Slider నల్గొండ

టియుడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి కి ఆత్మీయ సన్మానం

Satyam NEWS
సూర్యాపేట హుజూర్ నగర్ పట్టణ, మండల, నియోజకవర్గ పరిధిలోని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసిన హుజూర్ నగర్ నియోజక వర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి కి టియుడబ్ల్యూజే ఐజేయు ఆధ్వర్యంలో మంగళవారం...
Slider నల్గొండ

జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి

Satyam NEWS
జర్నలిస్టులందరికీ ప్రభుత్వం ఇళ్ళ స్థలాలు మంజూరు చేయాలని టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు కోల నాగేశ్వరరావు కోరారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం లోని మార్కెట్ యార్డ్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన యూనియన్...
Slider కరీంనగర్

దళిత గిరిజన జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

Satyam NEWS
రాష్ట్రంలో దళిత, గిరిజన జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి ఆదుకోవాలని తెలంగాణ ఎస్సీ ఎస్టీ, వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కట్కూరి మల్లేష్ డిమాండ్ చేశారు. శనివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మింట్...
Slider పశ్చిమగోదావరి

బిబిసి పై కేంద్ర నిరంకుశ వైఖరికి నిరసన

Bhavani
మీడియా సంస్థలపై కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరి అవలంబించడం, భౌతిక దాడులకు పాల్పడటం దుర్మార్గమని ఏలూరులో పలువురు మీడియా ప్రతినిధులు పేర్కొన్నారు. బి బి సి సంస్థపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని...
Slider శ్రీకాకుళం

మహిళా ఎస్సైని ఏడిపించిన ముగ్గురు విలేకరులపై కేసు

Bhavani
ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తూ, అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనాన్ని ఆపి కేసు బుక్ చేసిన ఒక మహిళా ఎస్ ఐ పై ముగ్గురు విలేకరులు దౌర్జన్యం చేశారు. అసభ్యపదజాలంతో దూషించడంతో ఆ మహిళా ఎస్సై...
Slider ఖమ్మం

జర్నలిస్టులకు ఇళ్ల పట్టాల పంపిణీకి లైన్ క్లియర్

Murali Krishna
ఈనెల 10వ తేదీన ఖమ్మం జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  తెలిపారు. గత నెల 18న ఖమ్మంలో...
Slider హైదరాబాద్

జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

Bhavani
జర్నలిస్టుల హెల్త్ కార్డులు , ఇండ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర , వైద్య ఆరోగ్య,ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇప్పటికే హెల్త్ స్కీమ్ ,...
Slider కృష్ణ

వృత్తి పన్ను పై జర్నలిస్టులకు ఆందోళన వద్దు

Bhavani
ఆంధ్రప్రదేశ్ లో అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టుల కి ఇటీవల కాలంలో కమర్షియల్ టాక్స్ కార్యాలయం నుండి జర్నలిస్టులు వృత్తి పన్ను కట్టాలని నోటీసులు ఇచ్చారు..ప్రతి జర్నలిస్ట్ సంవత్సరానికి 2500 చొప్పున 5 సంవత్సరాలది 12500...