27.7 C
Hyderabad
May 7, 2024 09: 12 AM

Tag : Journalists

Slider తెలంగాణ

సార్వత్రిక సమ్మెకు టీయుడబ్ల్యుజె మద్దతు

Satyam NEWS
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నకార్మిక వ్యతిరేక విధానాలను, ప్రయివేటీకరణను నిరసిస్తూ, దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా జనవరి 8న, హైదరాబాద్ లో కార్మిక సంఘాలు చేపడుతున్న ఆందోళనకు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయుడబ్ల్యుజె) సంపూర్ణ...
Slider రంగారెడ్డి

మొక్కలు నాటిన జర్నలిస్టు సంఘాల నేతలు

Satyam NEWS
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలంగాణ మీడియా అకాడెమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. మంగళవారం శేరిలింగంపల్లి నియోజకవర్గ ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మ బండ ప్రాంతంలోని జర్నలిస్ట్ కాలనీ (4th...
Slider ముఖ్యంశాలు

నీతులు చెప్పే ఆ రెండు పత్రికలు చేస్తున్నదేమిటి?

Satyam NEWS
జర్నలిస్టులకు అక్రిడిటేషన్ రావాలంటే యాజమాన్యం తప్పనిసరిగా ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి. అలా ఇస్తే ఏపి ప్రభుత్వం నుంచి చిక్కులు వస్తాయనే ఉద్దేశ్యంతో రెండు ప్రముఖ దిన పత్రికలు మొహం చాటేస్తున్నాయి. గ్రామీన ప్రాంతాలలో పనిచేస్తున్న...
Slider తెలంగాణ

గ్రామీణ విలేకరులకు టిజెఎస్ఎస్ అవార్డులు

Satyam NEWS
గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ వివిధ సమస్యలను వెలుగులోకి తెస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధి పాత్ర పోషిస్తున్న గ్రామీణస్థాయి విలేకరుల సేవలకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకువస్తామని, అందుకోసం త్వరలోనే టిజెఎస్ఎస్ తన అవార్డుల...
ఆదిలాబాద్

జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి

Satyam NEWS
కొమురం భీం  జిల్లా లోని  చింతలమానేపల్లి ఎంపీపీ శనివారం జర్నలిస్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, వెంటనే వెనక్కి తీసుకోవాలని టీయూడబ్ల్యూజే (ఐజెయు)  జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్ ఒక ప్రకటనలో డిమాండ్...
Slider తెలంగాణ

ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ చొరవతో జర్నలిస్టుకు సాయం

Satyam NEWS
స్థానిక అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ చొరవతో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ పిండి లింగం కుటుంబానికి హరీష్ రావు అండగా నిలిచారు. లక్ష రూపాయలు ఆర్థిక సహాయంతో పాటు లింగం కుమారుడి కాలేజ్ ఫీజ్ చెల్లిస్తానని...
మెదక్

దుబ్బాక జర్నలిస్టుల డబుల్ బెడ్రూంలకు భూమి పూజ

Satyam NEWS
సిద్దిపేట జిల్లా దూబ్బాక పట్టణ కేంద్రంలోని మణికంఠ వెంచర్ వద్ద దుబ్బాక జర్నలిస్టులకు రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్ దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి  డబుల్ బెడ్రూమ్ లకు భూమీ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు....
Slider మహబూబ్ నగర్

జర్నలిస్టులు రోడ్డున పడుతున్నారు, పాలకులారా సిగ్గుపడండి

Satyam NEWS
ఉద్యమాల ఖిల్లా అయిన పాలమూరు జిల్లాలో  జర్నలిస్టులు తమ కనీస హక్కులను కాపాడుకునేందుకు బజారుపాలైనారనీ, ఇందుకోసమేనా జర్నలిస్టులు తెగించి తెలంగాణ కోసం కొట్లాడింది? అని తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అనంచిన్ని...
Slider గుంటూరు

జర్నలిస్టుల కోసం రాష్ట్రంలో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

Satyam NEWS
రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమం ద్రుష్టిలో పెట్టుకొని జర్నలిస్టుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు సాల్మన్ రాజు డిమాండ్ చేశారు. ముందుగా...
Slider శ్రీకాకుళం

ఉత్తమ జర్నలిస్టులకు ఘనంగా సన్మానం

Satyam NEWS
శ్రీకాకుళం జిల్లాలో జర్నలిస్టు అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (జాప్‌) 27 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్తమ జర్నలిస్టులను ఘనంగా సన్మానించారు. మంగళవారం స్థానిక ఎన్జీఓ హోంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రెడ్‌క్రాస్‌ చైర్మన్‌...