కడప జిల్లాలో పేదల భూములకు రెక్కలు వచ్చాయని, పేదలకు రక్షణగా ఉండాల్సిన ప్రభుత్వ పాలకులు అధికార పార్టీ పెద్దలు రెవెన్యూ తాసిల్దార్ లను బెదిరించు కుంటూ పేదల భూములను భూ బకాసురులైన అధికార పార్టీ...
సమాచార పౌర సంబంధాల శాఖ కడప జిల్లా పౌరసంబంధాల అధికారి (డిపిఆర్ఓ)గా సిహెచ్.పురుషోత్తం శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. ఈ మేరకు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనరు టి.విజయకుమార్ రెడ్డి నేడు ఉత్తర్వులు జారీ...
రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జగనన్న గోరుముద్ద పేరుతో ప్రతి పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు కడుపునిండా ఆహారం అందాలి అనే ఆలోచనతో ప్రారంభించిన పథకం అది విద్యార్థులకు సరైన...
కడప జిల్లా బద్వేలు పట్టణానికి తన పుట్టినరోజు సందర్భంగా సీఎం జగన్ బహుమతి ఇచ్చారు. బద్వేలును రెవెన్యూ డివిజన్ గా మారుస్తూ జీవో విడుదల చేశారు. ఈ ఏడాది జులైలో బద్వేలులో జగన్ పర్యటించారు....
కడప జిల్లా రాజంపేట లోని పులపుత్తూరు లో చెయ్యేరు వరద బాధితులను కాపాడిన చెన్న కేశవులు కుటుంబ సభ్యులకు రాజంపేట జూనియర్ యన్టీఆర్ యువసేన ఆధ్వర్యంలో 30 వేల నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో...
కడప జిల్లా రాజంపేట అన్నమయ్య డ్యామ్ వరదనీటి దాటికి అతలాకుతలం అయిన పరివాహా గ్రామాలు ఇంకా కొలుకోలేదు. పులపుత్తూరు,తొగురు పేట,రామచంద్రాపురం,ఎగువ మందపల్లె, దిగువ మందపల్లె, గుండ్లూరు, హేమాద్రి పురం,నందలూరు అరుంధతి వాడ, హరిజన వాడ...
కడప జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డి పల్లి గ్రామపంచాయతీ గొల్లపల్లి గ్రామానికి చెందిన గొబ్బిళ్ళ విద్యాధరి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లో అల్ ఇండియా సెకండ్,ఉభయ తెలుగు రాష్ట్రాల లల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించింది....
ఆంధ్రప్రదేశ్ కు “ప్రత్యేక హోదా ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేసిన బిజెపికి ఆంధ్రప్రదేశ్ లో ఏ ఎన్నికలలో కూడా పోటీ చేసే అర్హత లేదని నవతరం పార్టీ కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ ఉప...
రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఘాటుగా స్పందించిన భూములు ఆక్రమించుకోవడం ఖజానా నింపుకోవడమే పాలకులు పనిగా ఉందని మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. కడప జిల్లా లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆయన ప్రకటించారు....