26.7 C
Hyderabad
May 15, 2024 10: 07 AM

Tag : Minister Harishrao

Slider మెదక్

రంగనాయక సాగర్ మూడవ పంపు ప్రారంభం

Satyam NEWS
సిద్ధిపేట జిల్లా చందలాపూర్ రంగనాయక సాగర్ టన్నెల్ పంప్ హౌస్ లోని మూడవ పంపు సెట్ ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు నేడు స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. సంప్...
Slider మెదక్

పేద బ్రాహ్మణులకు నిత్యావసర వస్తువుల పంపిణీ

Satyam NEWS
గజ్వేల్ ఐఓసీ భవన్ లో పేద బ్రాహ్మణ కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకుల కిట్స్ ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు నేడు పంపిణీ చేశారు. కరోనా వైరస్ గురించి బ్రాహ్మణులకు...
Slider మెదక్

తాత్కాలిక మార్కెట్లో సౌలత్ మంచిగుంది సార్

Satyam NEWS
కరోనా నేపథ్యంలో ఏర్పాటైన తాత్కాలిక రైతు మార్కెట్లో సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని కూరగాయలు విక్రయిస్తున్న రైతులకు, వినియోగ దారులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సూచించారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట...
Slider మెదక్

ఎష్యూరెన్స్: ఆఖరి గింజ వరకు కొనుగోళ్లు చేస్తాం

Satyam NEWS
రైతులు ఉత్పత్తి చేసిన ప్ర‌తి గింజ‌ను ప్ర‌భుత్వం కొనుగోలు చేస్తుందని.. ఆఖ‌రి గింజ వ‌ర‌కు కొనుగోళ్లు జ‌రుగుతాయని, కాబ‌ట్టి రైతులు ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు...
Slider మెదక్

గుడ్ ప్లాన్: రైతు ఉత్పత్తుల కొనుగోలకు పటిష్ట ఏర్పాట్లు

Satyam NEWS
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా రైతు శ్రేయస్సు కోసమే తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టిందని రాష్ట్ర ఆర్ధిక మంత్రి టి.హరీష్ రావు తెలిపారు. సిద్ధిపేట...
Slider మెదక్

లాక్ డౌన్: ఆటోవాలాలకు మంత్రి హరీశ్ అండ

Satyam NEWS
దినం గడిస్తేనే తినడానికి సరుకులు తెచ్చుకునే సిద్ధిపేట ఆటో కార్మికులకు మంత్రి హరీశ్ రావు అండగా నిలిచారు. గత 15 రోజులుగా కరోనా వ్యాధి వ్యాప్తిపై రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధింపు నేపథ్యంలో...
Slider మెదక్

కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు మందు నీళ్ల స్ప్రే

Satyam NEWS
జహీరాబాద్ బస్టాండ్ సర్కిల్,  రోడ్డులో కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి నివారణకై ఆదివారం ఉదయం మంత్రి సూచనల మేరకు జిల్లా అధికారిక యంత్రాంగం సోడియం హైపో క్లోరైడ్ మందును నీళ్లలో కలిపి స్ప్రే చేయించింది....
Slider మెదక్

పారిశుద్ధ్య పనుల్లో ఉండేవారికి ప్రొటెక్షన్ తప్పని సరి

Satyam NEWS
మున్సిపల్, గ్రామీణ ప్రాంతాల్లో శానిటైజేషన్ పనులు తప్పకుండా నిర్వహించాలని, ఎంత ఖర్చు అయినా ఫర్వాలేదు మాస్కులు గ్లౌసులు లేకుండా పని చేయద్దని, విధులలో పాల్గొనే వారికి మాస్కులు, గ్లౌసులు తప్పకుండా ఇవ్వాలని జిల్లా కలెక్టర్...
Slider మెదక్

తడి, పొడి చెత్త వేరుగా ఇవ్వకపోతే రూ.500 జరిమానా

Satyam NEWS
ప్రతి ఖాళీ ప్లాట్ డంప్ యార్డుగా మారింది.! మన ఇళ్లు శుభ్రంగా ఉంచుకున్నట్లుగానే మన గల్లీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ! మనిషి మారాలంటే.. భయం, భక్తి, అంకిత భావం ఉండాలి. జరిమానా వేయకపోతే...
Slider మెదక్

ఎప్రిసియేషన్: స్వచ్ఛ భారత్ లో టి హెచ్ ఆర్ సిద్దిపేట టీమ్

Satyam NEWS
బెంగళూరు లో జరుగుతున్న స్వచ్ఛ భారత్ మిషన్ ఎక్సపోసర్  2020 లో సిద్దిపేట టీమ్ ద్వితీయ బహుమతి అందుకుంది. వేస్ట్ మేనేజ్‌మెంట్, డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్ అండ్ సేగ్రిగేషన్, ప్లాస్టిక్ ఫ్రీ...