విజిలెన్స్ కార్యాలయం ప్రారంభం
ఖమ్మం జెడ్పీ కార్యాలయ ప్రాంగణంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం కార్యనిర్వహక ఇంజనీర్, విజిలెన్స్, క్వాలిటీ కంట్రోల్ డివిజన్ కార్యాలయాన్ని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. పంచాయతీ రాజ్ శాఖ పునర్వ్యవస్థీకరణలో...