ప్రతీ పల్లె హరితవనం కావాలని,నాటిన ప్రతి మొక్కను బతికించాలని నకిరేకల్ శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహరం 6 వ విడత కార్యక్రమంలో భాగంగా నల్లగొండ జిల్లా...
వాతావరణం సమతుల్యంగా ఉండటానికి మొక్కలను విరివిగా నాటాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం కట్టంగూర్ మండలం పామనగుళ్ల గ్రామంలో గురువారం 6వ విడత...
హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నేడు మొక్కలు నాటారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల మున్సిపాలిటీ పట్టణ...
ప్రతీ ఒక్క టీఆరెస్ పార్టీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో చిట్యాల మున్సిపాలిటీకి చెందిన టీఆరెస్ పార్టీ కార్యకర్తలు ఊట్కూరి శ్రవణ్...
ప్రభుత్వ భూమిని కాపాడేందుకు ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలని నల్లగొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. చిట్యాల మండల పరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం జరిగింది ఎంపీపీ కొలను సునీత వెంకటేశం...
నియంత్రిత సాగు విధానం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేడు ఆయన వ్యవసాయ శాఖ అధికారులతో ...
నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండల కేంద్రంలోని 220 కేవీ సబ్ స్టేషన్ లో మంటలు చెలరేగాయి. నార్కట్ పల్లి మండల కేంద్రంలోని 220 కేవీ సబ్ స్టేషన్ లో పిడిగుపాటుతో మంటలు చెలరేగి ...
అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం లోని చిట్యాల మండలం పేరేపల్లి గ్రామంలో రూ.6 లక్షల అంచనా విలువతో నిర్మించ తలపెట్టిన...
తన తోటి వారిని ఆదుకోవడంలో తమకు తామే సాటిగా, మనసున్న మా రాజులు తామే అని నిరూపించుకున్నారు నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలానికి చెందిన పేద ప్రజలు. తమకు ప్రభుత్వం అందించిన...
వేసవి కాలంలో మంచి నీటి సమస్య రాకుండా చూడాలని నల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం నార్కట్ పల్లి లోని ఎంపీడీవో కార్యాలయంలో మిషన్ భగీరథ పనులపై ప్రజాప్రతినిధులు, అధికారులతో...