ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం తెస్తున్న కార్పొరేట్ వ్యవసాయం
కార్పొరేట్ వ్యవసాయం వల్ల దేశంలో ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడే పరిస్థితులు ఏర్పడ్డాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. రైతులతో ముఖముఖిలో భాగంగా తాండ్ర గ్రామ రైతులతో భట్టి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భట్టితోపాటు...