జనవరి 31 ఆదివారం ఉధృత పల్స్ పోలియో ఇమ్యూనైజేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ Dr. నిరంజన్ కోరారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం లింగగిరి ప్రాథమిక...
శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులు, స్థానికుల సౌకర్యార్థం టిటిడి ఆధ్వర్యంలో తిరుమలలో జనవరి 31 నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు మూడు రోజుల పాటు పల్స్పోలియో కార్యక్రమం జరుగనుంది. ఇందుకోసం టిటిడి వైద్య...
బిచ్కుంద మండలంలో పల్స్ పోలియో లో భాగంగా 96శాతం మందికి చుక్కల మందు వేసినట్లు ఆరోగ్య బోధకులు దస్థిరం తెలిపారు. ఈ పల్స్ పోలియో కార్యక్రమం పండుగలా ప్రారంభమైంది. మండల కేంద్రంలో ఎంపిపి అశోక్...
నిండు జీవితానికి రెండు చుక్కలతో పోలియో రహిత సమాజాన్ని కొనసాగిద్దామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆదివారం మమత ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన పోలియో చుక్కల కేంద్రం వద్ద...
పోలియో నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అటవీ, పర్యావరణ, న్యాయ,దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. నిర్మల్ మండలం కొండాపూర్ గ్రామంలో నేడు పల్స్ పోలియా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ...
పల్స్ పోలియో కార్యక్రమం తిరుమలలో పెద్ద ఎత్తున నిర్వహించారు. తిరుమలలో మొత్తం 25 ప్రాంతాల్లో పల్స్పోలియో కేంద్రాలను టీటీడీ ఏర్పాటు చేసింది. వీటిలో భక్తుల కోసం 18 స్థానికుల కోసం 7 కేంద్రాలు ఏర్పాటు...
పల్స్ పోలియో ను విజయవంతం చేయాలని జిల్లా ఉప వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మెహనయ్య ఒక ప్రకటనలో కోరారు. శనివారం అచ్చంపేట పట్టణంలో వైద్య సిబ్బంది తొ పల్స్ పోలియో అవగాహన...
బిచ్కుంద మండల కేంద్రంలో ఆదివారం జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి...