26.7 C
Hyderabad
May 3, 2024 09: 59 AM

Tag : Raghuramakrishnam Raju MP

Slider ముఖ్యంశాలు

డీజీ సునీల్ కుమార్ విద్వేషపూరిత ప్రసంగంపై చర్యలు

Satyam NEWS
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు కె.రఘురామ కృష్ణంరాజు రాసిన లేఖపై కేంద్ర హోంశాఖ స్పందించింది. ఏపి పోలీసు సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్ విద్వేషపూరిత ప్రసంగాలపై కేంద్రం తీవ్ర ఆగ్రహం...
Slider ప్రత్యేకం

రఘురామ లేఖాస్త్రం: తెలుగుకు తెగులు పట్టించవద్దు

Satyam NEWS
ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు ఏపి సిఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాస్తున్న లేఖలు సంచలనం సృష్టిస్తున్నాయి. తెలుగు భాష అమలుపై ఆయన...
Slider ప్రత్యేకం

చెదిరిన ‘‘రంగుల కల’’: ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలి

Satyam NEWS
ప్రభుత్వ కార్యాలయాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేయడానికి ఎంత ఖర్చు చేశారో ప్రజలకు వెల్లడి చేయాలని అదే పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు వరకూ వెళ్లి అక్షింతలు వేయించుకున్న...
Slider ప్రత్యేకం

గ్రామీణ పేదలకు మొండిచెయ్యి చూపిస్తున్న జగన్

Satyam NEWS
గ్రామీణ ప్రజలను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ స్కీమ్ (MNERGA)  అమలు చేస్తుంటే ఏపి ముఖ్యమంత్రి కూలీలకు ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఇవ్వడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ...
ముఖ్యంశాలు

రఘురామ లాకప్ హింసపై మళ్లీ ఏపి ప్రభుత్వానికి నోటీసులు

Satyam NEWS
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు ను పోలీసు లాకప్ లో చిత్ర హింసలకు గురిచేసినట్లు వచ్చిన ఆరోపణలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోసారి నోటీసులు జారీ చేసింది....
Slider ప్రత్యేకం

రఘురామ లేఖ: థర్మోకోల్ ఇళ్లతో ఎవరికి ప్రయోజనం?

Satyam NEWS
కొత్త జంట శోభనం చేసుకోవడానికి కూడా కొత్తగా కట్టబోయే ఇళ్లు పనికిరావని అధికార పార్టీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు. ఇప్పుడు అదే బాటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు...
Slider ప్రత్యేకం

రన్నింగ్ కామెంట్రీ: ప్రజలు ఫిర్యాదు చేస్తే అనర్హత వేటు వేస్తారా?

Satyam NEWS
ప్రజలు ఫిర్యాదు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేస్తారని అనుకోవడం తెలివితక్కువ పనే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని శకుని లాంటి ఒక నాయకుడు వేస్తున్న ప్లాన్ ఇది....
Slider ప్రత్యేకం

జర్నలిస్టులకు ఎక్రిడిటేషన్ కార్డులు కూడా ఇవ్వని జగన్ ప్రభుత్వం

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి సమయంలో కూడా ప్రాణాలకు తెగించి మరీ క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న జర్నలిస్టులకు వై ఎస్ జగన్ ప్రభుత్వం కనీసం ఎక్రిడిటేషన్ కార్డులు కూడా ఇవ్వడం లేదని వైఎస్ఆర్...
Slider ప్రత్యేకం

వాలంటీర్ల వ్యవస్థతో గ్రామ స్వరాజ్యం అంతం

Satyam NEWS
రాష్ట్రంలో ఏ వ్యవస్థలోనూ ప్రజాస్వామ్యం లేకుండా చేస్తున్నారని తీవ్రంగా ఆక్షేపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు తన ఎనిమిదో లేఖాస్త్రాన్ని సంధించారు. ప్రభుత్వానికి తన బాధ్యతలను గుర్తు చేస్తూ వరుస లేఖలు...
Slider ముఖ్యంశాలు

స్పెసిఫైడ్ అథారిటీ పేరుతో తిరుమల నిధులు కొల్లగొడతారా?

Satyam NEWS
ఇదే ప్రశ్నను ప్రజలు అడుగుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు అంటున్నారు. ఈ మేరకు ఆయన ఏపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి సుదీర్ఘ లేఖ రాశారు. తిరుమల...