డీజీ సునీల్ కుమార్ విద్వేషపూరిత ప్రసంగంపై చర్యలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు కె.రఘురామ కృష్ణంరాజు రాసిన లేఖపై కేంద్ర హోంశాఖ స్పందించింది. ఏపి పోలీసు సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్ విద్వేషపూరిత ప్రసంగాలపై కేంద్రం తీవ్ర ఆగ్రహం...