26.7 C
Hyderabad
May 16, 2024 09: 28 AM

Tag : Ramateerdham

Slider విజయనగరం

అమిత్ షా ఫోన్ తో ఆలోచన మార్చుకున్న జగన్ ప్రభుత్వం

Satyam NEWS
రామ‌తీర్ధం  నీలాచ‌లం కొండ‌పై జ‌రిగిన ఘ‌ట‌న పై ఏపీ ప్ర‌భుత్వం దృష్టి పెట్టింది. ఘ‌టన జ‌రిగిన వెంట‌నే ప్ర‌భుత్వం నుంచీ మంత్రులు, అధికార పార్టీ నుంచీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి వ‌చ్చి ప‌రిశీలించడం…రామ‌తీర్ధం దేవస్థానానికి...
Slider ముఖ్యంశాలు

నీచమైన పదజాలం వాడిన మంత్రికి రాజుగారి సమాధానం ఇది

Satyam NEWS
తనను అత్యంత హేయమైన పదంతో తిట్టినా కూడా సంస్కారవంతుడైన సీనియర్ నాయకుడు పూసపాటి అశోక్ గజపతి రాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుకు మర్యాదపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఈ...
Slider ముఖ్యంశాలు

విశ్వసనీయతలేని సీఐడీ రామతీర్ధం నిందితులను పట్టుకోలేదు

Satyam NEWS
విశ్వసనీయత లేని సీఐడీకి రామతీర్థం ఘటన దర్యాప్తును అప్పగించడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీబీ సీఐడీ ఆధ్వర్యంలో నిష్పక్షపాతమైన దర్యాప్తు జరిగే అవకాశం...
Slider విజయనగరం

Raamateerdham Effect: విద్యలనగరం మొత్తం ఖాకీ మయం….!

Satyam NEWS
రామతీర్థం నీలాచలం కొండపై జరిగిన విగ్రహ ద్వంసం పోలీసు శాఖ ను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. కేసు కట్టిన నెల్లిమర్ల పోలీసులు దర్యాప్తు చేసే పనిలో ఉండగా..కొండ దిగువన గత కొద్ది రోజుల...
Slider జాతీయం

Breaking News: ఏపిలో హిందూమతంపై దాడికి కేంద్ర బీజేపీ సీరియస్

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ లో హిందూ మతంపై జరుగుతున్న వరుస దాడులపై బిజెపి అధిష్టానం కలత చెందుతున్నదా? బిజెపి కేంద్ర నాయకత్వం ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలపై దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తున్నది. అందులో భాగంగానే కేంద్ర హోంమంత్రి...
Slider విజయనగరం

కేసు దర్యాప్తు కు అడ్డుపడుతున్న రాజకీయ నాయకుల యాత్రలు

Satyam NEWS
రామతీర్ధం లో నీలాచ‌లం కొండ‌పై రాముని విగ్ర‌హ ధ్వంసం కేసును  ఏపీ పోలీస్ శాఖ సీరియ‌స్ గా తీసుకుంది. సంఘ‌ట‌న జ‌రిగిన అయిదు రోజులు దాటినా ఎలాంటి పురోగ‌తి క‌నిపించ లేదు. కేసును సిబిసిఐడికి...
Slider ముఖ్యంశాలు

సోము వీర్రాజుకు చుక్కలు చూపించిన ఏపి పోలీసులు…!

Satyam NEWS
రామతీర్థం రణరంగంగా మారింది. గత అయిదు రోజుల నుంచీ కొండపై జరిగిన రాముడి విగ్రహం శిరస్సు ఘటనను అటు టీడీపీ ఇటు అధికార వైఎస్ఆర్ పార్టీ తమకనుకూలంగా మార్చుకున్న దరిమిలా బీజేపీ కూడా రంగంలో...
Slider ముఖ్యంశాలు

నీలాచలం కొండకు భారీ ర్యాలీ కోసం బీజేపీ ప్రణాళిక

Satyam NEWS
విజయనగరం జిల్లా రామతీర్థం నీలాచలం కొండపై జరిగిన ఘటనతో మరింత ప్రాచుర్యం పొందింది. ఓవైపు టీడీపీ, మరోవైపు బీజేపీ.. ఇంకో వైపు అధికార పార్టీ వైఎస్సార్సీపీ చేస్తున్న అలజడులతో నీలాచలం కొండ బాగానే ప్రసిద్ధి...
Slider విజయనగరం

డబ్బులిచ్చి దాడులు చేయటం ఎంతవరకు సమంజసం…?

Satyam NEWS
రామతీర్థం నీలాచలం కొండ వద్ద జరిగిన ఘటనపై వైఎస్సార్సీపీ నేతలు మీడియా సమావేశం పెట్టి మరీ ఆ పార్టీ నేతలు చేసిన దాడులను ప్రశ్నించారు. డబ్బులిచ్చి మరీ దాడులను ఆ పార్టీ చేయించిందని ఆరోపించారు....
Slider ముఖ్యంశాలు

ఆంధ్రప్రదేశ్ బీజేపీకి ఇంకో రాజాసింగ్ కావాలి

Satyam NEWS
కుల రాజకీయాల కోసం మతానికి జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోని ఆంధ్రప్రదేశ్ బిజెపికి రాజాసింగ్ లాంటి నాయకుడు అవసరమని కింది స్థాయి బిజెపి నాయకులు కోరుకుంటున్నారు. దేవాలయాలపై, దేవుడి విగ్రహాలపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నా ఆంధ్రప్రదేశ్...