అమిత్ షా ఫోన్ తో ఆలోచన మార్చుకున్న జగన్ ప్రభుత్వం
రామతీర్ధం నీలాచలం కొండపై జరిగిన ఘటన పై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం నుంచీ మంత్రులు, అధికార పార్టీ నుంచీ ఎంపీ విజయసాయి రెడ్డి వచ్చి పరిశీలించడం…రామతీర్ధం దేవస్థానానికి...