విగ్రహాల విధ్వంసం నెపంతో రాష్ట్రంలో మతకల్లోలాలు సృష్టిస్తున్నారు
రామతీర్ధం కొండపై వున్న కోదండ రాముని విగ్రహం ధ్వంసం చేసిన ఘటనలో నిందితుల్ని త్వరలోనే బయటపెడతామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఈ ఘటన వెనుక ఉన్నవారి వివరాలను కూడా...