రాయలసీమ లో నీటి ప్రాజెక్టు విషయంలో అన్యాయం జరుగుతుందని రాయలసీమ స్టీరింగ్ కమిటీ సభ్యులు తెలిపారు. రాయలసీమ కర్తవ్వ దీక్ష పేరుతో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కర్నూలు నగరంలోని ఎస్టిబిసి కళాశాల...
రాయలసీమలోని నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సిద్దేశ్వరం వద్ద కృష్ణా నదిపై కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఐ కానిక్ (తీగల) వంతెనకు బదులు “బ్యారేజ్ కం బ్రిడ్జి” నిర్మాణం చేపట్టాలని రాయలసీమ పోరాట సమితి...
రాయలసీమలో “చిల్లర ప్రాజెక్టులు” కట్టి చప్పట్లు కొట్టించుకుంటూ సీమ ప్రజలను,రైతాంగాన్ని పచ్చిగా దగా చేస్తున్నారని రాయలసీమ నేతలు విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో రాయలసీమ పోరాట సమితి కన్వినర్ నవీన్ కుమార్ రెడ్డితో...
రోడ్డు ప్రమాదంలో మరణించిన తిరుమల తిరుపతి దేవస్థానం సెక్యూరిటీ గార్డు ఎం. కుశలవ కుటుంబాన్ని ఆదుకోవాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి కోరారు. 2012లో సెక్యూరిటీ గార్డ్ గా(సొసైటీ) చేరిన...
తిరుమల తిరుపతి కి దైవ దర్శనార్థం వచ్చే సామాన్య భక్తులు మండుతున్న ఎండలకు ఎదుర్కొంటున్న సమస్యలపై ధర్మకర్తల మండలి ప్రత్యేక దృష్టి సారించాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్...
ప్రముఖులు, సామాజిక వేత్త, రాయలసీమ సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి గుత్తా మునిరత్నం నాయుడు గురువారం మధ్యాహ్నం పరమపదించారు. చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో వైద్యం పొందుతూ తుదిశ్వాస విడిచారు. శుక్రవారం భౌతిక దేహాన్ని...
కరోనా లాక్ డౌన్ కారణంగా అస్తవ్యస్థమైన ఆర్ధిక వ్యవస్థలో భాగంగా చితికిపోయిన వ్యాపారులకు, వాణిజ్య సముదాయాల వారికి ఆస్తిపన్ను మినహాయింపు కల్పించాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ పి. నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్...