ఆసుపత్రి భవనం పైనుంచి దూకి కరోనా పేషెంట్ ఆత్మహత్య
పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో దారుణం చోటుచేసుకుంది. కరోనా సోకిన ఒక రోగి నిరాశతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వంగాయిగూడెంకు చెందిన లంకపల్లి రంగారావు (45) కరోనా సోకడంతో ఆశ్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఏం జరిగిందో...