భూ బకాసురులు వస్తున్నారు జాగ్రత్త
కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి తీవ్ర విమర్శ కామారెడ్డిలో దోచుకోవడానికి భూ బకాసురులు వస్తున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని బీజేపీ కామారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు....