మంత్రి వేముల సమక్షంలో టిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నేతలు
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్ల మండలానికి చెందిన కాంగ్రెస్ జడ్పీటీసీ గుల్లె రాజేశ్వర్, పలువురు కాంగ్రెస్ నాయకులు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. టిఆర్ఎస్ పార్టీ కండువా...