38.2 C
Hyderabad
May 2, 2024 21: 23 PM

Tag : Telangana High Court

Slider ప్రత్యేకం

ఏ అధికారంతో అంబులెన్స్‌లు ఆపారు?

Satyam NEWS
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది. పోలీస్‌ కమిషనర్లు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ విచారణకు హాజరయ్యారు. రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్‌లను నిలిపివేయడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఏ...
Slider ముఖ్యంశాలు

ఎన్నికల సంఘం తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనం

Satyam NEWS
రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కరోనా రెండో దశ ఉధృతంగా వున్న ఈ  క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నికలకు ఎందుకు వెళ్లారని హైకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని నిలదీసింది....
Slider హైదరాబాద్

హనుమాన్ భక్తులకు ఇది శుభవార్త

Satyam NEWS
రేపటి వీర హనుమాన్ విజయ యాత్రకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. రేపు హనుమాన్ జయంతి సందర్భంగా వీ హెచ్ పీ, భజరంగ్ దళ్ శోభాయాత్ర తలపెట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్...
Slider ఆదిలాబాద్

నిర్మల్ జిల్లా కలెక్టర్ పై కోర్టు ధిక్కరణ కేసు

Satyam NEWS
కోర్టు ఆదేశాలను ధిక్కించిన కేసులో నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలి ఫరుకి కి రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నిర్మల్ జిల్లా ముధోల్  మేజర్  గ్రామ పంచాయతీ  ప్రజా ప్రతినిధుల తొలగింపు...
Slider ముఖ్యంశాలు

BREAKING NEWS: తెలంగాణలో టపాకాయలపై నిషేధం

Satyam NEWS
దీపావళి పండుగ పై తెలంగాణ హైకోర్టు కీలక అదేశం ఇచ్చింది. పండుగ సందర్భంగా టపాసులను బ్యాన్ చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు అదేశం ఇచ్చింది. న్యాయవాది ఇంద్రప్రకాష్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం సందర్భంగా...
Slider ముఖ్యంశాలు

స్వాత్రంత్య వేడుకలను 20 నిమిషాల్లో పూర్తి చేయాలి

Satyam NEWS
స్వాతంత్ర్య దినోత్సవాలపై తెలంగాణ హైకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. కోర్టుల్లో స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో 50 మందికి మించకూడదని హైకోర్టు తెలిపింది. స్వాత్రంత్య దినోత్సవ వేడుకలను 20 నిమిషాల్లో పూర్తి చేయాలని కూడా సూచించింది. సాంస్కృతిక...
Slider ముఖ్యంశాలు

న్యాయస్థానాల లాక్ డౌన్ కొనసాగింపు

Satyam NEWS
ఈ నెల 15 నుంచి జిల్లా కోర్టులు తెరవాలన్న నిర్ణయాన్ని తెలంగాణ హైకోర్టు వెనక్కి తీసుకుంది. ఈ నెలాఖరు వరకు జిల్లా కోర్టులు, ట్రైబ్యునళ్లు లాక్‌డౌన్‌ కొనసాగించాలని తాజాగా ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలో కరోనా...
Slider తెలంగాణ

హైకోర్టుకు చేరిన ఎన్ కౌంటర్ అంశం

Satyam NEWS
దిశా హత్య నిందితుల ఎన్ కౌంటర్ విషయం హైకోర్టు కు చేరింది. సాయంత్రం 6గంటలకు అందిన వినతిపత్రంపై స్పందించిన హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. హైకోర్టులో విచారణకు ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌...