ఏదైనా ఆపద ఎదురైనప్పుడు డయల్ 100 నకు ఫోన్ చేయడానికి భయపడాల్సిన అవసరం లేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ట్రైనీ ఐపీఎస్ రోహిత్ రాజు అన్నారు. పోలీసులు ప్రజల తమ రక్షణ కోసమే పాటుపడుతూ...
రెండు తెలుగు రాష్ట్రాలూ కలిసి ఉండాలని కోరుకోని వారు ఉండరు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తగాదాలు ఉంటే కూడా ప్రజలు సహించలేరు. తెలంగాణతో పోరాడాలని నిర్ణయించుకున్న చంద్రబాబును అధికారం నుంచి సాగనంపింది కూడా...
తెలంగాణా స్టేట్ డెమోక్రసీ అవార్డుకు ఎంపిక అయిన ప్రస్తుత ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ జోగుల చెన్నయ్యకు నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పి డాక్టర్ వై.సాయి శేఖర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. 2019 సంవత్సరoలో నాగర్...
మంచిర్యాల పెద్దపెల్లి జిల్లాలో బస్టాండ్, కళాశాల, ప్రధాన కూడళ్లలో అమ్మాయిలను వేధించే వారిపై షీ టీమ్స్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాయి. దాంతో 30 మంది దొరికిపోయారు. రెండు జిల్లాలలో ప్రధానమైన ప్రాంతాలలో మఫ్టీ లో ...
తాగుడుకు బానిస అయిన వారు ఎన్నో ఘోరాలు చేస్తుంటారు. తాజాగా ఒక సుపుత్రుడు కన్నతల్లి గొంతు కోసేశాడు. కన్నతల్లి గొంతు కోసిన ఆ ప్రబుద్ధుడు కాగజ్ నగర్ పట్టణంలోని ఎఫ్ కాలనీకి చెందిన వాడు....
దహేగాం మండలంలో నిన్న అనుమానాస్పదంగా మృతి చెందిన రౌతు బండు కేసును పోలీసులు చాకచక్యంగా ఛేధించారు. మృతుడి భార్య కవిత మరో వ్యక్తి (బిక్కు) తో అక్రమ సంబంధం పెట్టుకుంది. బిక్కు అనే ఈ...
అక్రమంగా గంజాయిని తరలిస్తున్న 13మందిని భద్రాద్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 270కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 40లక్షలు ఉంటుందని అంచనా. ఈ...
ఏజెన్సీ ప్రాంతం నుంచి ప్రతి రోజూ భారీ ఎత్తున గంజాయి స్మగ్లింగ్ అవుతూ ఉంటుంది. ఇలాంటి సంఘటనలు అరికట్టేందుకు పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేస్తూనే ఉన్నారు. భద్రాచలం టౌన్ పోలీసులు నేడు పెట్రోలింగ్ చేస్తున్న...