32.2 C
Hyderabad
May 9, 2024 13: 36 PM

Tag : Vijayanagaram Police

Slider విజయనగరం

మీ కోసమే చెబుతున్నాం తల్లీ…కరోన మహమ్మారితో జాగ్రత్త

Satyam NEWS
శరవేగంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని ఏ ఒక్కరూ నిలువరించలేక పోతున్నారు. రోజు రోజుకీ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కరోనా కారణంగా మరణాలు పెరుగుతున్నాయి. ఈ నేఫధ్యంలో 18 గంటల పాటు కర్ఫ్యూ అమలులోకి రావడంతో...
Slider విజయనగరం

ప్ర‌జ‌లను అలెర్ట్ చేస్తున్న విజయనగరం పోలీసులు

Satyam NEWS
క‌రోన సెకండ్ వేవ్ కారణంగా  విజ‌య‌న‌గ‌రం  జిల్లాలో కేసులు పెరుగుతున్న ద‌ర‌మిలా జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఈ రోజు నుంచీ 18 గంట‌ల పాటు లాక్ డౌన్ అమ‌లు చేయాల‌న్న ఉత్త‌ర్వులు గత రాత్రే వెలువ‌డ్డాయి....
Slider విజయనగరం

పట్టపగలు కర్ఫ్యూ అమలు చేస్తున్న ఖాకీలు… అందుకే..!

Satyam NEWS
ఏదైనా ఘర్షణలు చెలరేగినప్పుడు లేదా ఆందోళనలు తలెత్తినప్పుడు,దాని సందర్భంగా ఎవ్వరైనా మూతి చెందితే తక్షణమే ఏ ప్రభుత్వమైనా అమలులోకి తీసువచ్చే అస్త్రం…’కర్ఫ్యూ’.కరోనా పుణ్యమా ఆ అస్త్రాన్ని సంధించింది…జగన్ ప్రభుత్వం. వేల సంఖ్యలో కరోనా కేసులు...
Slider విజయనగరం

కరోనా నియంత్రణకు పటిష్టంగా కర్ఫ్యూ: జీఓతో పోలీసు శాఖ అలెర్ట్

Satyam NEWS
ఏపీలో ఈ రోజు నుంచీ రెండు వారాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ అమలు కానుంది. ఈ మేరకు హోమ్ శాఖ జీఓ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో ని అన్ని జిల్లాల ఎస్పీలు...
Slider విజయనగరం

క‌రోనా కోర‌లు చాస్తున్న వేళ రాష్ట్రంలో ప‌గ‌లు కూడా క‌ర్ఫ్యూ…!

Satyam NEWS
రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి కోరలు చాస్తున్న వేళ రాత్రి  కొనసాగుతున్న క‌ర్ఫ్యూని ప‌గ‌టి పూట కూడా కొన‌సాగించాల‌ని జగ‌న్ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో ఉదయం 6  నుంచీ మ‌ధ్యాహ్నం 12  వ‌ర‌కు...
Slider విజయనగరం

ఆవుల అక్ర‌మ ర‌వాణాకు పోలీసులు అడ్డుక‌ట్ట‌

Satyam NEWS
గ‌త కొద్ది నల‌లుగా జిల్లా మీదుగా పొరుగు రాష్ట్రాల‌కు అక్ర‌మంగా ఆవుల‌ను త‌ర‌లించుకు పోతున్నారు. మొన్నామ‌ధ్య భోగాపురం  జాతీయ హైవే పై రెండు లారీల‌లో ఆవుల‌ను అక్ర‌మంగా  త‌ర‌లించుకు పోతున్నార‌న్న స‌మాచారం తెలుసుకున్న వెంట‌నే...
Slider ముఖ్యంశాలు

పది రోజుల‌లో ఖ‌రీదైన 12 స్మార్ట్ ఫోన్ లు ల‌భ్యం…ఎలా దొరికాయంటే…?

Satyam NEWS
ప్ర‌స్త‌త స్మార్ట్ యుగంలో ఒక్క‌రి చేతిలో స్మార్ట్ ఫోన్ త‌ప్ప‌నిస‌రిగా మారింది. జేబులో  పెన్ను లేదా డ‌బ్బు లేక‌పోయినా ప‌ర్వా లేదు గాని ఓ స్మార్ట్ ఫోన్ లేక‌పోతే ఆదో షేమ్ గా ప్ర‌తీ...
Slider విజయనగరం

మానవతా విలువలకు పట్టం కడుతున్న ఖాకీలు..!

Satyam NEWS
ప్రస్తుత కరోనా సెకండ్ వేవ్ లో పలు చోట్ల పోలీసులు..మానవత్వానికి పట్టం కడుతున్నారు. ముఖ్యంగా ఏపీ రాష్ట్రం ఉత్తరాంధ్రలో ని విజయనగరం జిల్లాలో గడచిన కొద్ది నెలలుగా పోలీసులు..కాస్త కాఠిన్య హృదయాన్ని వదిలి ‘చేయూత’...
Slider విజయనగరం

అర్థరాత్రి పూట విజయనగరం జిల్లా కేంద్రంలో ఖాకీల తనిఖీలు..!

Satyam NEWS
కరోనా సెకండ్ వేవ్ తెగ విజృంభిస్తున్న వేళ దేశం అంతటా అల్లకల్లోలం అవుతోంది. ప్రతీ రాష్ట్రంలో ఆయా ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు తీసుకివాలని కేంద్ర ప్రభుత్వం చెప్పకనే చెబుతోంది. ఈ మేరకు ఏపీలో రాత్రి...
Slider ముఖ్యంశాలు

ఉన్న‌తాధికారుల‌ను కూడా మంచాన ప‌డేస్తున్న క‌రోనా

Satyam NEWS
క‌రోనా సెకండ్ వేవ్ పుణ్య‌మా….వైద్య శాస్త్రంలో ఉన్న ప‌దాల‌న్నీ సామాన్యుడు, అక్షర జ్ఙానం రానివాడు కూడా తెలుసుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింది. గ‌తేడాదిలో వ‌చ్చిన క‌రోనా మూలంగా సాధ్య‌మైనంత వ‌ర‌కు  బీపీఎల్ కేడ‌ర్ క‌లిగిన సామాన్య...