ఏపీ పోలీసు శాఖ ‘చేయూత’ పథకం అమలు జరుగుతున్న సంగతి విదితమే. పదవీ విరమణ పోందిన ఉద్యోగస్థులకు సిబ్బంది మొత్తం ఒక రోజు అలెవన్స్ కింద ‘చేయూత’ పథకాన్ని అందించడం జరుగుతూ వస్తోంది. ఇందులో...
ఎక్కడైన చిన్న గొడవ జరిగినా…దాన్ని భూతద్దం చూసి..సెన్సేషనల్ పెట్టి..టీఆర్పీ కోసం పరుగులు పెట్టే మీడియా ఉండే ఈ స్మార్ట్ యగంలో ఇసుమంతైనా మానవత్వం ఉంటుందాని ప్రతీ ఒక్కరిలో ఉదయిస్తున్న ప్రశ్న ఇది. కాని జిల్లాలో ...
విజయనగరం జిల్లాలో కర్ఫ్యూ అమలయ్యే సమయంలో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళాలంటే తప్పని సరిగా ఈ-పాస్ కావాలని జిల్లా ఎస్పీ రాజకుమారి అన్నారు. కర్ఫ్యూ సడలింపు సమయంలో ఒక ప్రాంతం నుండి...
కరోనా సెకండ్ వేవ్ చుట్టుముడుతున్న వేళ దాని కట్టడికి అటు రెవిన్యూ,ఇటు పోలీస్ యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఓ వైపు 18 గంటల పాటు కర్ఫ్యూ అమలు జరుగుతున్నా…పైకి లెక్కలు...
కరోనాను అరికట్టేందుకు ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలన్న విధంగా కాకుండా యువతే ఓ అడుగు వేయాలని ఏపీలో ఉత్తరాంధ్ర రేంజ్ డీఐజీ రంగారావు ఓ సందేశం ఇచ్చారు. ప్రస్తుతం కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం...
కరోనా కేసులు పెరుగుతున్న అటు పోలీస యంత్రాంగం ఇటు రెవిన్యూ యంత్రాంగం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..ప్రజలలో మార్పు వస్తేనే కేసులు తగ్గుముఖం పడతాయి.ఈ నగ్న సత్యాన్ని ప్రతీ ఒక్కరూ గ్రహించాల్సి ఉంటుంది. ఇలాంటి విపత్కర...
రాష్ట్ర మంతటా కరోనా కేసులు తెగ పెరుగుతున్న వేళ ఉన్న పని వేళలను అనూహ్యంగా జిల్లా కలెక్టర్…ఉన్నతాదదికారుల ఆదేశాల మేరకు కుదించారు. దీంతో ఉదయం 6 నుంచీ 12 గంటల వరకు బదులు..8 నుంచీ...
ఏపీలో కరోనా కట్టడికి 18 గంటల పాటు కర్ఫ్యూను అమలు చేస్తోంది..రాష్ట్ర పోలీస్ శాఖ. ఇక ఈ సెకండ్ వేవ్ మహమ్మారికి పెద్ద,చిన్న తేడాలేకండా ప్రతీ ఒక్కరూ దాని బారిన పడుతున్నారు.ఇలాంటి సమయంలోనే కరోనా...
విజయనగరం జిల్లా పోలీస్ శాఖలో ఇటీవలే ముగ్గురు ఏఎస్ఐలకు ఎస్ఐలుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర హోం శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు ఆ జాబితాలో జిల్లా కేంద్రంలో స్పెషల్ బ్రాంచ్ లో పని...
శరవేగంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని ఏ ఒక్కరూ నిలువరించలేక పోతున్నారు. రోజు రోజుకీ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కరోనా కారణంగా మరణాలు పెరుగుతున్నాయి. ఈ నేఫధ్యంలో 18 గంటల పాటు కర్ఫ్యూ అమలులోకి రావడంతో...