ఔటర్ రింగ్ రోడ్ టోల్ వసూలు లీజ్ కాంట్రాక్ట్ను 30 ఏండ్ల పాటు ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడం వల్ల హెచ్ఎండీఏకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకుడు గూడూరు నారాయణరెడ్డి అన్నారు....
అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన ప్రముఖ సినీ నటుడు శరత్ బాబు మృతి చెందారంటూ బుధవారం కొన్ని వెబ్ సైట్లు వార్తలు రాయడం, సోషల్ మీడియా వేదికగా ప్రముఖులు సంతాపం తెలపడంపై షాక్ కు గురి...
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మే 4,5 తేదీలలో పూర్వపు ఉభయ గోదావరి జిల్లాలలో పర్యటించనున్నారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఈ పర్యటనలో చంద్రబాబు నాయుడు పరామర్శిస్తారు. చంద్రబాబు నాయుడు పర్యటన...
బాగ్ అంబర్ పేట డివిజన్ లోని శ్రీనివాస్ నగర్ కాలనీ లో అయ్యప్ప స్వామి వారి దేవస్థానం వెనకాల ఉన్న పాత కమినిటీ హాల్ నీ పురారుద్ధరించడానికి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సంకల్పించారు. ఆ...
దక్షిణ తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన నడిగడ్డలో వెలసిన బీచుపల్లి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు ఏట మే నెలలో వైభవంగా జరుగుతాయి పుణ్యక్షేత్రం 44 నంబర్ జాతీయ రహదారికి అతి సమీపంలో ఉత్తరవాయిని అయిన...
గోవాలోని పనాజీలో ఏప్రిల్ 30 నుండి ఈనెల 3వ తేదీ వరకు జరిగిన జాతీయ పురుషుల సాఫ్ట్బాల్ ఫెడరేషన్ టోర్నీలో ఏపీ పురుషుల జట్టు అత్యద్భుతమైన ప్రతిభ కనబరచి కాంస్య పతకం సాధించారు. టోర్నీలో...
విశాఖలో ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. ఇద్దరు వ్యక్తులు ఒక రౌడీషీటర్ మధ్య ఘర్షణ హత్య దారి తీసినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు కలిపి రౌడీషీటర్ ని హత్య...
పాలిటెక్నిక్ విద్యను పారిశ్రామిక రంగానికి మరింతగా అనుసంధానం చేసి విద్యార్ధులకు మెరుగైన భవిష్యత్తును అందించే క్రమంలో హెచ్ఎల్ మండో ఆనంద్ ఇండియాతో రాష్ట్ర ప్రభుత్వ సాంకేతిక విద్యా శాఖ బుధవారం అవగాహనా ఒప్పందం చేసుకుంది....
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రవేటికరించడానికి వ్యతిరేకిస్తూ సిపిఐ, సిపిఎం,టిడిపి, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం మంగళగిరిలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ధర్నా కార్యక్రమం జరిగింది. తొలుత ఆయా పార్టీల కార్యాలయం...
స్థానిక ఖిల్లా లోని జాఫర్ బావిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దనున్నట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ జాఫర్ బావి పూడికతీత పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఖిల్లా...