దేశంలో ప్రతీ పండుగ వెనకాల ఓ పరమార్థం ఉంది. ఈ కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి పండగ పరమార్ధం తెలుసుకోవాలంటే..ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. దేశంలో అతిప్రాచీనమైన పూజ నాగారాధన. ఇంద్రునికి శతృవైన వృత్రుడు...
దేశవ్యాప్తంగా కోవిడ్-19 వైరస్ ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు ఉన్న మార్గాల్లో ప్రధానమైనది మాస్కును ధరించడం. మాస్కులను ధరించడం ద్వారా మనల్ని...
జీహెచ్ఎంసి ఎన్నికల ప్రకటన నేపథ్యంలో నేటి నుండి అమలులోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ లో 4 వేలకు పైగా పోస్టర్లు, బ్యానర్లు తొలగించినట్టు జీహెచ్ఎంసి ఎన్నికల అధికారి, కమిషనర్...
ప్రత్యేక వ్యవసాయ రూపకర్త రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి అని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. మంగళవారం వై. యస్.ఆర్ సున్నావడ్డి పంట రుణాలు, పెట్టుబడి రాయితీ పరిహారం కార్యక్రమంలో...
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన మంగళవారం రాత్రి అమ్మవారు ధనలక్ష్మి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. ఆలయం వద్దగల వాహన మండపంలో రాత్రి 7 నుండి 8 గంటల...
రాష్ట్రంలో ఒకేసారి రూ. 7,500 కోట్లతో 16కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటునకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వైద్య, విద్యా రంగంలో పెను మార్పులకు దొహదం చేసిందని ఏపి డిప్యూటీ...
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ములుగు ఏఎస్పి సాయి చైతన్య ఆదేశాల మేరకు ఎస్సై హరికృష్ణ ఆధ్వర్యంలో ములుగు జాతీయ రహదారి వెంబడి ముళ్ళ పొదలు తొలగించారు. పలుచోట్ల ప్రమాద సూచికలు ప్రయాణికులకు కనిపించే...
కాలిపట్టి పోగొట్టుకుందని తల్లి మందలించటంతో మనస్తాపం చెందిన తొమ్మిదేళ్ల బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. టమాటాలో ఎలుకల మందు కలుపుకొని బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ముప్పాళ్ళ మండలం ఇరుకుపాలెంలో...
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన మంగళవారం ఉదయం అమ్మవారు శ్రీ శ్రీనివాసమూర్తి అలంకారంలోని సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. ఆలయం వద్దగల వాహన మండపంలో ఉదయం 8 నుండి 9...
భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగామంత్రుల క్యాంపు కార్యాలయాల ముట్టడి కార్యక్రమాన్నికడప జిల్లా భవన నిర్మాణ కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో...