అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో దాదాపుగా 3లక్షల విలువగల కర్ణాటక మద్యం దొరికింది. మద్యం తో పాటు ఒక కారు 5 గురు వ్యక్తులకు పోలీసులు అరెస్ట్ చేశారు.వీరంతా కర్ణాటక పగోడా వద్ద నుండి...
జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి లపై మరో కేసు నమోదు అయింది. జైలు నుంచి బయటకు వచ్చిన సందర్భంగా కోవిడ్ నిబంధనలను...
అనంతపురం కోర్టు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేయడంతో కడప కేంద్ర కారాగారం నుండి జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలు గురువారం విడుదలయ్యారు. అక్రమ వాహన రిజిస్ట్రేషన్, నకిలీ ఇన్సూరెన్స్ పత్రాల...
టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలకు అనంతపురం కోర్టులో ఊరట లభించింది. వారిపై నమోదైన మూడు కేసుల్లో షరతులతో కూడిన బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది....
మాస్కులు కుట్టినందుకు రూ. 1,05,18,487 గ్రాండ్ చెక్కును రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వయం సహాయక సంఘాల ప్రతినిధులకు అందజేశారు. కరోనా బారిన పడకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా ప్రతీ మనిషికి 3...
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో మల్లికార్జున అనే యువకుడిపై సి ఐ తులసి రామ్ జులుం ప్రదర్శించారు. ఫేస్ బుక్ లో రాయదుర్గం పట్టణంలో అమలుచేస్తున్న లాక్ డౌన్ పై పోస్టులు పెట్టినందుకు యువకుడిని...
కరోనా వైరస్ వ్యాప్తి చేయడానికి టీడీపీ ఎంపీలు ఢిల్లీకి వెళ్లారా అని అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రశ్నించారు. కంప్లైంట్ చేయడానికి వారి వద్ద కంటెంట్ లేదని విమర్శించారు. బీజేపీ వాళ్లు...
కరోనా బారిన పడిన అనంతపురం జిల్లా సీఐ రాజశేఖర్ మృతి చెందారు. నగరంలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న ఆయన ఇటీవల కొవిడ్ బారిన పడ్డారు. నగర శివారులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన...
వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలను నిర్లక్ష్యానికి గురి చేస్తూ వారికి అన్యాయం చేస్తోందని హిందూపురం మాజీ పార్లమెంట్ సభ్యులు నిమ్మల కిష్టప్ప అన్నారు. సొంత పార్టీ కార్యకర్తల...
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, త్రైత సిద్ధాంత కర్త, బహు గ్రంథకర్త స్వామి ప్రబోధానంద అనారోగ్యంతో మరణించారు. ఆశ్రమం నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లే లోపు చనిపోయినట్లు ఆశ్రమవాసులు తెలిపారు. జెసి దివాకర్ రెడ్డి కి ప్రబోధానంద కు...