28.7 C
Hyderabad
May 5, 2024 07: 38 AM

Category : అనంతపురం

Slider అనంతపురం

భారీ ఎత్తున కర్ణాటక మద్యం స్వాధీనం

Satyam NEWS
అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో దాదాపుగా 3లక్షల విలువగల కర్ణాటక మద్యం దొరికింది. మద్యం తో పాటు ఒక కారు 5 గురు వ్యక్తులకు పోలీసులు అరెస్ట్ చేశారు.వీరంతా కర్ణాటక పగోడా వద్ద నుండి...
Slider అనంతపురం

వదల బొమ్మాళీ జేసీ బ్రదర్స్ ను వదల

Satyam NEWS
జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి లపై మరో కేసు నమోదు అయింది. జైలు నుంచి బయటకు వచ్చిన సందర్భంగా కోవిడ్ నిబంధనలను...
Slider అనంతపురం

లిస్టు పెట్టుకుని కక్ష సాధిస్తున్న వైఎస్ జగన్

Satyam NEWS
అనంతపురం కోర్టు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేయడంతో కడప కేంద్ర కారాగారం నుండి జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలు గురువారం విడుదలయ్యారు. అక్రమ వాహన రిజిస్ట్రేషన్, నకిలీ ఇన్సూరెన్స్ పత్రాల...
Slider అనంతపురం

జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలకు బెయిల్ మంజూరు

Satyam NEWS
టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలకు అనంతపురం కోర్టులో ఊరట లభించింది. వారిపై నమోదైన మూడు కేసుల్లో షరతులతో కూడిన బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది....
Slider అనంతపురం

మాస్కులు కుట్టినందుకు కోటి రూపాయల చెక్కు

Satyam NEWS
మాస్కులు కుట్టినందుకు రూ. 1,05,18,487 గ్రాండ్ చెక్కును రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వయం సహాయక సంఘాల ప్రతినిధులకు అందజేశారు. కరోనా బారిన పడకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా ప్రతీ మనిషికి 3...
Slider అనంతపురం

రాయదుర్గంలో యువకుడికి పోలీసు చిత్రహింసలు

Satyam NEWS
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో మల్లికార్జున  అనే యువకుడిపై సి ఐ  తులసి రామ్ జులుం ప్రదర్శించారు. ఫేస్ బుక్ లో రాయదుర్గం పట్టణంలో అమలుచేస్తున్న లాక్ డౌన్ పై పోస్టులు పెట్టినందుకు యువకుడిని...
Slider అనంతపురం

బీజేపీ నేతలకు కరోనా ఎక్కించేందుకు ఢిల్లీ వెళ్ళారా

Satyam NEWS
కరోనా వైరస్ వ్యాప్తి చేయడానికి టీడీపీ ఎంపీలు ఢిల్లీకి వెళ్లారా అని అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రశ్నించారు. కంప్లైంట్ చేయడానికి వారి వద్ద కంటెంట్ లేదని విమర్శించారు. బీజేపీ వాళ్లు...
Slider అనంతపురం

క‌రోనాతో పోరాడి ఓడిన సర్కిల్ ఇన్ స్పెక్టర్

Satyam NEWS
క‌రోనా బారిన ప‌డిన అనంత‌పురం జిల్లా సీఐ రాజ‌శేఖ‌ర్ మృతి చెందారు. న‌గ‌రంలో ట్రాఫిక్ విధులు నిర్వ‌హిస్తున్న ఆయ‌న ఇటీవ‌ల కొవిడ్ బారిన ప‌డ్డారు. న‌గ‌ర శివారులోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో ఏర్పాటు చేసిన...
Slider అనంతపురం

మగ్గం తగలబెట్టిన చేనేత కార్మికునికి టీడీపీ చేయుత

Satyam NEWS
వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలను నిర్లక్ష్యానికి గురి చేస్తూ వారికి అన్యాయం చేస్తోందని హిందూపురం మాజీ పార్లమెంట్ సభ్యులు  నిమ్మల కిష్టప్ప అన్నారు. సొంత పార్టీ కార్యకర్తల...
Slider అనంతపురం

వివాదాల స్వామి ప్రబోధానంద కన్నుమూత

Satyam NEWS
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, త్రైత సిద్ధాంత కర్త, బహు గ్రంథకర్త స్వామి ప్రబోధానంద అనారోగ్యంతో మరణించారు. ఆశ్రమం నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లే లోపు చనిపోయినట్లు ఆశ్రమవాసులు  తెలిపారు. జెసి దివాకర్ రెడ్డి కి ప్రబోధానంద కు...