తిరుపతిలో వెంకయ్యనాయుడుకు ఘన స్వాగతం
రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతి చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు కు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి స్వాగతం పలికారు. రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆయనకు తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకర రెడ్డి,...