37.2 C
Hyderabad
April 26, 2024 22: 48 PM

Category : చిత్తూరు

Slider చిత్తూరు

తిరుపతిలో వెంకయ్యనాయుడుకు ఘన స్వాగతం

Satyam NEWS
రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతి చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు కు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి స్వాగతం పలికారు. రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆయనకు తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకర రెడ్డి,...
Slider చిత్తూరు

తుమ్మలగుంటలో ఘనంగా రథసప్తమి వేడుకలు

Satyam NEWS
తిరుపతి లోని తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. సూర్యప్రభ వాహన సేవతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వేకువ జామున స్వామివారిని సుప్ర భాత సేవతో...
Slider చిత్తూరు

తిరుపతిలో డిగ్రీ విద్యార్ధి ఆత్మహత్య

Satyam NEWS
తిరుపతిలో ఒక విద్యార్ధి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జరిగింది. చంద్రగిరి మండలంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఈ  ఘటన జరిగింది. మృతుడు డిగ్రీ మొదటి సంవత్సరం విద్యనభ్యసిస్తున్న  రవితేజ విద్యార్థి గా...
Slider చిత్తూరు

న‌కిలీ ద‌ర్శ‌న టికెట్ల‌తో భ‌క్తుల‌ను మోసం చేసిన వారిపై కేసు

Satyam NEWS
న‌కిలీ ద‌ర్శ‌న టికెట్ల‌తో భ‌క్తుల‌ను మోసం చేసిన ఆటోడ్రైవ‌ర్‌తోపాటు మ‌రొక‌రిపై తిరుమల విజిలెన్స్ వింగ్ అధికారుల ఫిర్యాదు మేర‌కు తిరుమల టు టౌన్‌ పోలీసులు  కేసు న‌మోదు చేశారు. తిరుమ‌ల రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ...
Slider చిత్తూరు

సోము వీర్రాజు నోరు అదుపులో పెట్టుకో

Satyam NEWS
రాయలసీమ ప్రజలను కించపరిచేలా మాట్లాడిన రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. కర్నూలు, కడప జిల్లాల ప్రజలు...
Slider చిత్తూరు

“తిరుపతి జిల్లా” గా పేరు మార్చాలి

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ లో వున్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా  పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధమని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు....
Slider చిత్తూరు

టిటిడి విజిలెన్స్ అదుపులో ద‌ర్శ‌న టికెట్ల దళారులు

Satyam NEWS
తిరుమలలో ఇద్దరు రూ. 300/- ద‌ర్శ‌న టికెట్ల‌ దళారులను టిటిడి విజిలెన్స్ విభాగం పట్టుకుని, వారిపై తిరుమలలోని టు టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు. ఈ న‌కిలీ టికెట్ల విక్ర‌యంలో కడపకు...
Slider చిత్తూరు

జై భీమ్ సినిమా: చిత్తూరు జిల్లాలో ఎస్సీ మహిళపై పోలీసు క్రౌర్యం

Satyam NEWS
కులం పేరుతో అమాయకులను లాకప్ లో చిత్ర హింసలు పెట్టిన పోలీసులను జైభీమ్ సినిమాలో చూపించారు. దాదాపుగా అదే తరహా పోలీసు క్రౌర్యం చిత్తూరు జిల్లాలో వెల్లడి అయింది. చిత్తూరు నగరంలోని లక్ష్మీ నగర్...
Slider చిత్తూరు

A.P ఉద్యోగస్తులకు “నవరత్న ఆయిల్” బహుకరణ!

Satyam NEWS
అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మాట తప్పను మడమ తిప్పను మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే “సిపిఎస్” రద్దు చేస్తాను ఏ ప్రభుత్వము ఇవ్వని అద్భుతమైన “పిఆర్సి” ఇస్తాను అని ప్రతి బహిరంగ...
Slider చిత్తూరు

మేక తల బదులు మనిషి తలనరికిన తలారి

Satyam NEWS
చిత్తూరు జిల్లా మదనపల్లిలో అత్యంత దారుణమైన సంఘటన జరిగింది. మదనపల్లి మండలంలోని వలసపల్లి సంక్రాంతి వేడుకల్లో ఆదివారం అర్ధరాత్రి ఈ దారుణ ఘటన జరిగింది. జంతు బలి కి బదులు మద్యం మత్తులో నరబలి...