ప్రముఖ సినీ నటుడు నాగబాబు కుమార్తె, నటి నిహారిక తన భర్త చైతన్యతో కలిసి అన్నవరం సత్యనారాయణ స్వామిని నేడు దర్శించుకున్నారు. 9న చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహం జరిగిన సంగతి తెలిసిందే. 11న...
హింసాత్మక చర్యలకు పాల్పడే రౌడీలపై కఠిన చర్యల పాటు నగర బహిష్కరణ చేస్తామని ఏలూరు రేంజ్ డి ఐ జి కె. వి. మోహనరావు హెచ్చరించారు. మంగళవారం రాజమహేంద్రవరం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్...
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కే.గంగవరం మండలం కోట గ్రామంలోని కోటిపల్లి యానం ఎటు గట్టు రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మృతులు యానంకు...
క్షణికావేశంలో తీవ్ర నేరం చేసి జైళ్లకు పరిమితమైన అమ్మలను విడిచిపెట్టారు. మహిళా జీవిత ఖైదీలు విడుదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా 53 మంది మహిళా జీవిత ఖైదీలు విడుదల...
తణుకు మాజీ ఎమ్మెల్యే యలమర్తి తిమ్మ (వైటీ) రాజా ఆదివారం ఉదయం మృతి చెందారు. ఇటీవల కరోనా బారినపడిన వైటీ రాజా కోలుకున్నారు. పదిరోజుల తరువాత తిరిగి అస్వస్థతకు గురికావడంతో వైద్య పరీక్షల కోసం...
తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ఎమ్మెల్యే పది మందిలో దుర్భాషలాడటంతో ఒక మహిళా వాలంటీర్ ఆత్మహత్యాయత్నం చేసింది. పురుగుల మందు తాగిన ఆ మహిళా వాలంటీర్ ప్రస్తుతం ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నది. తూర్పుగోదావరి...
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై ఇప్పటి వరకూ ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడూ చేయని విధంగా రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీ రెవెన్యూ లోటును...
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర ఆలయం ఘాట్ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున పెళ్లి బృందానికి చెందిన మినీ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే...
రాష్ట్రంలో వై స్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం నిలుపుదల చేస్తుందనే విషయం తాను ముందే ఊహించి చెప్పానని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, పార్లమెంటు మాజీ సభ్యుడు ఉండవల్లి...
తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ కాకినాడ పార్లమెంట్ టిడిపి ఇంఛార్జ్ జ్యోతుల నవీన్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు అయింది. జగ్గంపేట – కాకినాడ రోడ్డు విస్తరణ పనుల్లో జగ్గంపేట...