39.2 C
Hyderabad
May 3, 2024 13: 40 PM

Category : తూర్పుగోదావరి

Slider తూర్పుగోదావరి

సత్యదేవుని సన్నిధిలో భర్తతో సహా నిహారిక

Satyam NEWS
ప్రముఖ సినీ నటుడు నాగబాబు కుమార్తె, నటి నిహారిక తన భర్త చైతన్యతో కలిసి అన్నవరం సత్యనారాయణ స్వామిని నేడు దర్శించుకున్నారు. 9న చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహం జరిగిన సంగతి తెలిసిందే. 11న...
Slider తూర్పుగోదావరి

హింసాత్మక చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు

Satyam NEWS
హింసాత్మక చర్యలకు పాల్పడే రౌడీలపై కఠిన చర్యల పాటు నగర బహిష్కరణ చేస్తామని ఏలూరు రేంజ్ డి ఐ జి కె. వి. మోహనరావు హెచ్చరించారు. మంగళవారం రాజమహేంద్రవరం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్...
Slider తూర్పుగోదావరి

రోడ్డు ప్ర‌మాదంలో ముగ్గురు దుర్మ‌ర‌ణం

Sub Editor
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కే.గంగవరం మండలం కోట గ్రామంలోని కోటిపల్లి యానం ఎటు గట్టు రోడ్ లో ఘోర రోడ్డు ప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. మృతులు యానంకు...
Slider తూర్పుగోదావరి

గర్భవతిగా వచ్చింది ఇప్పుడు చిన్నారితో ఇంటికి

Satyam NEWS
క్షణికావేశంలో తీవ్ర నేరం చేసి జైళ్లకు పరిమితమైన అమ్మలను విడిచిపెట్టారు. మహిళా జీవిత ఖైదీలు విడుదలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా 53 మంది మహిళా జీవిత ఖైదీలు విడుదల...
Slider తూర్పుగోదావరి

తణుకు మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా మృతి

Sub Editor
తణుకు మాజీ ఎమ్మెల్యే యలమర్తి తిమ్మ (వైటీ) రాజా ఆదివారం ఉదయం మృతి చెందారు. ఇటీవల కరోనా బారినపడిన వైటీ రాజా కోలుకున్నారు. పదిరోజుల తరువాత తిరిగి అస్వస్థతకు గురికావడంతో వైద్య పరీక్షల కోసం...
Slider తూర్పుగోదావరి

వైసీపీ ఎమ్మెల్యే దూషణలతో మహిళా వాలంటీర్ ఆత్మహత్యాయత్నం

Satyam NEWS
తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ఎమ్మెల్యే పది మందిలో దుర్భాషలాడటంతో ఒక మహిళా వాలంటీర్ ఆత్మహత్యాయత్నం చేసింది. పురుగుల మందు తాగిన ఆ మహిళా వాలంటీర్ ప్రస్తుతం ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నది.  తూర్పుగోదావరి...
Slider తూర్పుగోదావరి

కేంద్రంలోని బిజెపిపై తీవ్ర విమర్శలు చేసిన వైసిపి నేత

Satyam NEWS
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై ఇప్పటి వరకూ ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడూ చేయని విధంగా రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీ రెవెన్యూ లోటును...
Slider తూర్పుగోదావరి

పెళ్లి బృందం మినీ వ్యాన్ బోల్తా: ఏడుగురి మృతి

Satyam NEWS
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర ఆలయం ఘాట్‌ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున పెళ్లి బృందానికి చెందిన మినీ వ్యాన్ బోల్తా పడింది. ఈ  ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే...
Slider తూర్పుగోదావరి

పోలవరం ఆగుతుందని నేను ముందే చెప్పాను

Satyam NEWS
రాష్ట్రంలో వై స్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం నిలుపుదల చేస్తుందనే విషయం తాను ముందే ఊహించి చెప్పానని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, పార్లమెంటు మాజీ సభ్యుడు ఉండవల్లి...
Slider తూర్పుగోదావరి

మరో తెలుగు దేశం నాయకుడిపై అట్రాసిటీ కేసు

Satyam NEWS
తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ కాకినాడ పార్లమెంట్ టిడిపి ఇంఛార్జ్ జ్యోతుల నవీన్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు అయింది. జగ్గంపేట – కాకినాడ రోడ్డు విస్తరణ పనుల్లో జగ్గంపేట...