చెంచు గిరిజన జాతి అనారోగ్య సమస్యలతో మృతి చెందుతున్నారని తమకు మెరుగైన వైద్య సేవలు అందించి కాపాడాలని కొమరం భీమ్ చెంచు గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షురాలు భూమని జెండాలమ్మ ఐటిడిఏ అధికారులను కోరారు....
ఇటీవల కరోనాతో మరణించిన ఐ ఎఫ్ టి యు జాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్.కె ముక్తార్ పాష, ఆటోమొబైల్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షులు ఎస్ చాంద్ భాష సంతాప సభ ఈ నెల 28న...
శ్రీశైలం జలాశయంలో అద్భుత జలదృశ్యం ఆవిష్కృతమవుతుంది అంతకంతకూ పెరుగుతున్న వరద నీటితో ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 3,87,500 క్యూసెక్కులు ఉండగా డ్యాం 10 గేట్లు 15 అడుగుల మేర ఎత్తి...
శ్రీశైల దేవస్థానంలో అన్నదాన సత్రానికి స్థలం కేటాయించాలని గిరిజన ప్రజా సమాఖ్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు వడిత్యా శంకర్ నాయక్, జిపిఎస్ నేతలు ఈవో రామారావుకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం జిపిఎస్ కమిటీ...
ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు, ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో ఏడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానది కి వరద నీరు పోటెత్తుతోంది. ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు నుంచి వరదనీటి...
వచ్చేనెల 10,11 తేదీల్లో ఢిల్లీలో జరిగే జాతీయ మార్గదర్శక మండలి సమావేశానికి హాజరుకావాలని మంత్రాలయం పీఠాధిపతి పూజ్యశ్రీ సుభుదేంద్ర తీర్థ శ్రీపాదులవారిని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి ఆహ్వానించారు. ఆయనతో బాటు...
కర్నూలు జిల్లా లోని మంత్రాలయం మండల పరిధిలోని పుష్కర ఘాట్ లను జిల్లా కలెక్టర్ వీరపాండియన్ జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కిరప్ప పరిశీలించారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లోమీడియా సమావేశం లో...
కర్నూలు జిల్లా శ్రీశైలమహాక్షేత్రంలో ని ఘంటా మఠం పునర్నిర్మాణంలో మరోసారి బంగారు వెండి నాణాలు దొరికాయి. దేవస్థానం అధికారులు, ఈవో కె.ఎస్.రామారావు, పోలీసులు ఘంటా మఠం వద్దకు చేరుకొని వాటిని పరిశీలించారు. ఘంటా మఠం...
కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్ యార్డ్ సమీపాన ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహం ఉన్న ప్రదేశం నుంచి దాన్ని తొలగించి రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. తెల్లవారుజామున...
కర్నూలు జిల్లా పోలీసు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో (SEB) ఆధ్వర్యంలో అక్రమ మద్యం, ఇసుక దందాలు చేసే వారిపై దాడులు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఆదేశాల మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్...