33.2 C
Hyderabad
May 4, 2024 00: 48 AM

Category : ఆంధ్రప్రదేశ్

Slider విజయనగరం

ప్ర‌తి ఒక్క ఆంధ్రుడు గ‌ర్వించ‌ద‌గ్గ వ్య‌క్తి అల్లూరి

Satyam NEWS
ప్ర‌తి ఒక్క ఆంధ్రుడూ గ‌ర్వించ‌ద‌గ్గ వ్య‌క్తి అల్లూరి సీతారామ‌రాజు అని స్థానిక శాస‌న‌స‌భ్యులు కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి అన్నారు. దేశానికి బ్రిటిష్ పాల‌కుల నుంచి విముక్తి క‌ల్పించేందుకు జ‌రిగిన పోరాటంలో ఎంద‌రో స‌మ‌ర‌యోధులు త‌మ ఆస్తుల‌ను,...
Slider గుంటూరు

ఎమ్మెల్యేను కలిసిన నరసరావుపేట మున్సిపల్ కమిషనర్

Satyam NEWS
పల్నాడు జిల్లా నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ రవీంద్ర నియమితులయ్యారు. మున్సిపల్ కమిషనర్ గా నియమితులైన రవీంద్ర నేడు నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిశారు. మున్సిపల్ కమిషనర్ గా...
Slider కడప

కాపు కులస్తుల్లో ఐక్యత ఎంతో అవసరం : బోలిశెట్టి శ్రీనివాసులు

Satyam NEWS
కాపు కులస్తుల్లో ఐక్యత అవసరమని తాడేపల్లి గూడెం జనసేన ఇంచార్జీ బోలిశెట్టి శ్రీనివాసులు అన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని కళాంజలి గార్డెన్ లో రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జీ మాలిశెట్టి వెంకట రమణ...
Slider శ్రీకాకుళం

మహానుభావులను గుర్తు చేసుకున్న సిక్కోలు వాసులు….

Satyam NEWS
జూలై 4న అమరులైన మహానుభావులను  శ్రీకాకుళం పట్టణంలో స్థానిక  ఆర్ అండ్ బి  బంగ్లా, డచ్ భవనం వద్ద సిక్కోలు వాసులు స్మరించుకున్నారు. స్వామి వివేకానంద, త్రివర్ణ పతాకం రూపకర్త పింగళి వెంకయ్యలను స్మరించుకుంటూ...
Slider తూర్పుగోదావరి

సత్తెమ్మ గుడి వద్ద పోటెత్తిన జనం

Satyam NEWS
కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోగల చెయ్యరు గున్నేపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ శ్రీ సత్తెమ్మగుడి వద్ద ఆషాడ మాసం మొదటి ఆదివారం సందర్భంగా సత్తెమ్మగుడి ఆలయాన్ని పూలమాలలతో అలంకరించి భజన కార్యక్రమాన్ని ఏర్పాటు...
Slider పశ్చిమగోదావరి

అవినీతి అడ్డాగా మారిన తహసీల్దార్ కార్యాలయం

Satyam NEWS
ఏలూరు జిల్లా పెదవేగి మండలం లో తహసీల్దార్ సుందర్ సింగ్ విధులు నిర్వహించిన కాలం లో నిబంధనలకు విరుద్ధం గా కొన్ని వందల ఎకరాల ఎసైన్డ్ భూములను మ్యుటేషన్ లు, అదంగల్ కరక్షన్ లు...
Slider కడప

పట్టుబడ్డ ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం బాటిళ్ల ధ్వంసం

Satyam NEWS
కడప జిల్లాలో గత రెండేళ్లలో అక్రమంగా రవాణా, విక్రయిస్తూ పట్టుబడ్డ ఇతర రాష్ట్రాలకు చెందిన నాన్ డ్యూటీ పెయిడ్ మద్యాన్ని జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు పోలీసు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో...
Slider విజయనగరం

బాదుడే బాదుడు.. ఆర్టీసీ చార్జీలపై..టీడీపీ ఆందోళన

Satyam NEWS
పెంచిన ఆర్టీసీ చార్జీల ధరలకు వ్యతిరేకంగా విజయనగరం జిల్లా లో టీడీపీ నేతలు ఆందోళన నిర్వహించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో ని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆ పార్టీ నగర శాఖ నేతలైన...
Slider విజయనగరం

వందేళ్ల చరిత్ర కలిగిన డీసీసీబీ ఈ స్థాయి కి చేరింది

Satyam NEWS
విజ‌య‌న‌గ‌రం జిల్లా స‌హ‌కార కేంద్ర బ్యాంకు ప‌నితీరు ప్ర‌శంస‌నీయ‌మ‌ని, రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అభినందించారు. ఈ బ్యాంకు అభివృద్దికి పాల‌క‌వ‌ర్గం, సిబ్బంది మ‌రింత కృషి చేయాల‌ని ఆయ‌న కోరారు.  జిల్లా కేంద్ర స‌హ‌కార...
Slider శ్రీకాకుళం

పెంచిన ఆర్టీసీ బస్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలి

Satyam NEWS
రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ బస్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు డిమాండ్ చేశారు. పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలు తగ్గించాలని కోరుతూ శనివారం శ్రీకాకుళం అంబేద్కర్ జంక్షన్...