27.7 C
Hyderabad
May 15, 2024 03: 10 AM

Category : ఆంధ్రప్రదేశ్

Slider విజయనగరం

జిల్లా “స్పంద‌న “లో బాదితులు వెర్స‌స్ అధికారులు…!

Satyam NEWS
విజ‌య‌న‌గ‌రం జిల్లా క‌లెక్ట‌రేట్  లో 26 వ  తేదీన‌ జ‌రిగిన‌ స్పంద‌న‌లో ఓ ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటు చేసుకుంది. అదీ జిల్లా క‌లెక్ట‌ర్, ఫ‌స్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ లేకుండా విష‌యంలోకి  వెళితే విజ‌య‌న‌గ‌రంలో  కంటోన్మెంట్...
Slider పశ్చిమగోదావరి

ఏలూరుకు రానున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి

Satyam NEWS
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఏలూరు రానున్నారు. ఏలూరు ఇండోర్ స్టేడియంలో మంగళ వారం జరిగే భారీ బహిరంగ సభ లో ఆయన పాల్గొననున్నారు. ఆయన రాకను పురస్కరించుకుని స్టేడియం...
Slider ప్రకాశం

చీరాల టిడిపి టిక్కెట్ నాదే: కొండయ్య స్పష్టీకరణ

Satyam NEWS
చీరాల టిడిపి టికెట్ తనకు రావడం తధ్యమని, రెండో జాబితాలో తన పేరు వస్తుందని నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జ్ ఎం. ఎం కొండయ్య యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఆయన పార్టీ...
Slider కృష్ణ

చంద్రబాబు మళ్లీ సీఎం కావాలి: వసంత నాగేశ్వరరావు

Satyam NEWS
రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి అని మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ లో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు...
Slider విజయనగరం

గంటస్థంభం సాక్షిగా 60 వాహనాలపై కేసులు..

Satyam NEWS
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఈ-చలానా పని చేయకపోవడంతో చాలా చోట్ల, చాలా ప్రాంతాల్లో అటు ట్రాఫిక్ ఇటు రోడ్ రవాణ శాఖలు ఫైన్ లు వేయలేకపోవడంతో విచ్చల విడిగా వాహనాలు అదీ లైసెన్స్ సి...
Slider కృష్ణ

రూల్సు పాటించని ఐఏఎస్, ఐపిఎస్ అధికారులపై కఠిన చర్యలు

Satyam NEWS
ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని లేకపోతే దారుణ ఫలితం అనుభవించాల్సి ఉంటుందని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యానించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వక్రమార్గం పట్టిన  అధికారులు...
Slider గుంటూరు

రాజధాని నుంచి తరలించిన అన్ని కార్యాలయాలను వెనక్కి తెస్తాం

Satyam NEWS
ప్రజా రాజధాని అమరావతి విధ్వంసంలో భాగంగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి రాజధాని లో  ఉన్న పలు ప్రధాన కార్యాలయాలను అమరావతికి దూరంగా వివిధ ప్రాంతాలకు తరలించారని,  రాబోవు 40 రోజులు తర్వాత ప్రభుత్వం...
Slider విజయనగరం

జ‌ర్న‌లిస్టుల‌పై దాడుల‌ను అరిక‌ట్టాలంటూ క‌లెక్ట‌ర్ కు విన‌తి

Satyam NEWS
గ‌డ‌చిన‌ నాలుగున్న‌రేళ్లుగా జ‌ర్న‌లిస్టల‌పై దాడులు జ‌రుగుతున్నాయ‌ని  ప్ర‌భుత్వం కిమ్మ‌న‌కుండా ఉంద‌ని విజ‌య‌న‌గ‌రంలో జ‌ర్న‌లిస్టులంతా ఆవేద‌న వ్య‌క్తం చేసారు. ఇటీవ‌లే రెండు ప‌త్రిక‌ల‌కు సంబంధించిన విలేక‌రుల పై దాడిని ఖండిస్తూ…విజ‌య‌న‌గరం జ‌ర్నిస్టులంతా ఏక‌మై…క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మికి విన‌తి...
Slider విశాఖపట్నం

అనంత లోకాలకు మార్గాలు… అనకాపల్లి రహదారులు!

Satyam NEWS
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వ్యంగాస్త్రాలు…! ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి… తన పర్యటనలో కనిపిస్తున్న అభివృధ్ధిపై వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా అనకాపల్లి-పాడేరు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన అనకాపల్లిలో...
Slider గుంటూరు

అంబేద్కర్ ను అవమానిస్తే జూపూడికి పుట్టగతులుండవ్

Satyam NEWS
రాజకీయ వ్యామోహంతో, పదవుల పాకులాట లో పడి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానిస్తే పుట్టగతులుండవు అని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ప్రభుత్వ న్యాయ సలహాదారు జూపూడి...