33.7 C
Hyderabad
April 28, 2024 23: 14 PM

Category : ఆంధ్రప్రదేశ్

Slider విజయనగరం

విజ‌య‌న‌గ‌రంలో ట్రాఫిక్ సిబ్బందికే ఝ‌లక్ ఇచ్చిన కేటుగాడు…!

Satyam NEWS
సామాన్యుల‌కు ఏదైనా పెద్ద ఆపరేష‌న్ జ‌ర‌గాల‌న్న‌…ప్ర‌భుత్వం అందిస్తున్న ఆరోగ్య శ్రీ కార్డు ఉంటే సరిపోతుంది. మ‌రి వృత్తిలో ఉంటున్న అదీ పోలీస్ ఉద్యోగం చేస్తున్న సిబ్బందికైతే..భ‌ద్ర‌త ప‌థ‌కం ఉంది క‌దా..! అయితే ఇప్పుడా పోలీస్...
Slider అనంతపురం

సబ్ స్టేషన్ ను ముట్టడించిన రైతులు

Satyam NEWS
రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా ఇవ్వాలని  డిమాండ్ చేస్తూ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి అధ్వర్యంలో  తెలుగుదేశం పార్టీ శ్రేణులు వందలాది...
Slider విజయనగరం

జిల్లా “స్పంద‌న “లో బాదితులు వెర్స‌స్ అధికారులు…!

Satyam NEWS
విజ‌య‌న‌గ‌రం జిల్లా క‌లెక్ట‌రేట్  లో 26 వ  తేదీన‌ జ‌రిగిన‌ స్పంద‌న‌లో ఓ ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటు చేసుకుంది. అదీ జిల్లా క‌లెక్ట‌ర్, ఫ‌స్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ లేకుండా విష‌యంలోకి  వెళితే విజ‌య‌న‌గ‌రంలో  కంటోన్మెంట్...
Slider పశ్చిమగోదావరి

ఏలూరుకు రానున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి

Satyam NEWS
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఏలూరు రానున్నారు. ఏలూరు ఇండోర్ స్టేడియంలో మంగళ వారం జరిగే భారీ బహిరంగ సభ లో ఆయన పాల్గొననున్నారు. ఆయన రాకను పురస్కరించుకుని స్టేడియం...
Slider ప్రకాశం

చీరాల టిడిపి టిక్కెట్ నాదే: కొండయ్య స్పష్టీకరణ

Satyam NEWS
చీరాల టిడిపి టికెట్ తనకు రావడం తధ్యమని, రెండో జాబితాలో తన పేరు వస్తుందని నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జ్ ఎం. ఎం కొండయ్య యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఆయన పార్టీ...
Slider కృష్ణ

చంద్రబాబు మళ్లీ సీఎం కావాలి: వసంత నాగేశ్వరరావు

Satyam NEWS
రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి అని మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ లో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు...
Slider విజయనగరం

గంటస్థంభం సాక్షిగా 60 వాహనాలపై కేసులు..

Satyam NEWS
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఈ-చలానా పని చేయకపోవడంతో చాలా చోట్ల, చాలా ప్రాంతాల్లో అటు ట్రాఫిక్ ఇటు రోడ్ రవాణ శాఖలు ఫైన్ లు వేయలేకపోవడంతో విచ్చల విడిగా వాహనాలు అదీ లైసెన్స్ సి...
Slider కృష్ణ

రూల్సు పాటించని ఐఏఎస్, ఐపిఎస్ అధికారులపై కఠిన చర్యలు

Satyam NEWS
ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని లేకపోతే దారుణ ఫలితం అనుభవించాల్సి ఉంటుందని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యానించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వక్రమార్గం పట్టిన  అధికారులు...
Slider గుంటూరు

రాజధాని నుంచి తరలించిన అన్ని కార్యాలయాలను వెనక్కి తెస్తాం

Satyam NEWS
ప్రజా రాజధాని అమరావతి విధ్వంసంలో భాగంగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి రాజధాని లో  ఉన్న పలు ప్రధాన కార్యాలయాలను అమరావతికి దూరంగా వివిధ ప్రాంతాలకు తరలించారని,  రాబోవు 40 రోజులు తర్వాత ప్రభుత్వం...
Slider విజయనగరం

జ‌ర్న‌లిస్టుల‌పై దాడుల‌ను అరిక‌ట్టాలంటూ క‌లెక్ట‌ర్ కు విన‌తి

Satyam NEWS
గ‌డ‌చిన‌ నాలుగున్న‌రేళ్లుగా జ‌ర్న‌లిస్టల‌పై దాడులు జ‌రుగుతున్నాయ‌ని  ప్ర‌భుత్వం కిమ్మ‌న‌కుండా ఉంద‌ని విజ‌య‌న‌గ‌రంలో జ‌ర్న‌లిస్టులంతా ఆవేద‌న వ్య‌క్తం చేసారు. ఇటీవ‌లే రెండు ప‌త్రిక‌ల‌కు సంబంధించిన విలేక‌రుల పై దాడిని ఖండిస్తూ…విజ‌య‌న‌గరం జ‌ర్నిస్టులంతా ఏక‌మై…క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మికి విన‌తి...