శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం తమ్మినాయుడుపేటలో దళితులకు ఇందిరాగాంధీ హయాంలో 3.51 ఎకరాల భూమిని దళితుల ఇళ్ల కోసం కేటాయించి 32 మంది దళితులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసిందని, మిగిలిన రెండున్నర ఎకరాల...
డీఎస్సీ 2002 బాధిత హిందీ పండితుల్లో జీతాలు రాకముందే మరణించిన వారి కుటుంబాలకు లబ్ధిదారుల ఐ. డి. కేటాయించి 23 నెలల జీతాల చెల్లింపునకు ఉత్తర్వులు ఇవ్వాలని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ, శ్రీకాకుళం జిల్లా...
శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. రామారావు అనే ఒక యువకుడు వరుసకు వదిన అయ్యే ఎర్రమ్మ (40)తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కొద్ది కాలం పాటు ఇద్దరి మధ్య అక్రమ సంబంధం సక్రమంగానే సాగింది....
అల్లూరి సీతారామరాజు.. ఈ పేరు వింటేనే…నాటి తెల్లదొరలకు ముచ్చెమటలు పట్టేవి.ఆ భయంతో అరవీర పోరాట పటిమ కలిగిన అల్లూరి సీతారామరాజు ను బహిరంగంగా తుపాకుల గుళ్ల వర్షం మట్టుపెట్టారు…బ్రిటన్ పాలకులు. ఇది గత చరిత్ర...
విజయ నగరంలోని స్విమ్మింగ్ ప్రియులకు శుభవార్త… కంటోన్మెంట్ ప్రాంతంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గతంలో నిర్మించిన స్విమ్మింగ్పూల్ ఆధునిక వసతులతో తాజాగా మళ్లీ స్విమ్మర్లకు ఆహ్వానం పలుకుతోంది. మరమ్మత్తులు, ఆధునీకరణ పనుల...
46 నెలలుగా జీతాలు లేక బాధపడుతున్న డీఎస్సీ-2002 బాధిత హిందీ భాషా పండితులు తొలి జీతం అందుకునే వరకూ రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ, శ్రీకాకుళం జిల్లా శాఖ విశ్రమించబోదని జిల్లా సహాధ్యక్షుడు కుప్పన్నగారి శ్రీనివాసరావు...
పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలం మారేడుకోట పంచాయతీ ఎగువ జీడి పాలెం గ్రామానికి చెందిన సవర భాస్కరరావు భార్య కేశమ్మ గత కొద్ది రోజులు క్రితం మరణించడంతో విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ సీనియర్...
ఒక్కసారి అవకాశం ఇవ్వండంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసిందని చీపురుపల్లి నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ కిమిడి నాగార్జున ఆరోపించారు. నాగార్జున రాత్రి కర్లాం గ్రామంలో పల్లె నిద్ర చేశారు....
ఈ నెల 2న విజయవాడలో రెవెన్యూ భవన్ లో జరగనున్న అమరావతి జేఏసీ సమావేశానికి హాజరు కావాలని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ, శ్రీకాకుళం జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులు పిసిని వసంతరావు, కూన...
రాష్ట్ర భాషో పాధ్యాయ సంస్థ శ్రీకాకుళం జిల్లా శాఖ డీఈఓ కు వినతి 45 నెలలుగా జీతాలు లేక తీవ్ర ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్న డీఎస్సే 2002 హిందీ భాషా పండితులకు జీతాల చెల్లింపు ప్రక్రియ...