28.7 C
Hyderabad
May 5, 2024 10: 40 AM

Category : పశ్చిమగోదావరి

Slider పశ్చిమగోదావరి

ఏ మాత్రం రక్షణ లేని భయంకర ప్రయాణం ఇది

Satyam NEWS
ప్రయాణికులు పడే ఆందోళన ఇది. అసలే కుంగిపోయిన వంతెన… అంతేకాదు వంతెనకు రెండు ప్రక్కల రక్షణ లేని భయంకర ప్రయాణం. అదుపు తప్పితే అంతే సంగతులు….జరగరాని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు? ఈ పరిస్థితి...
Slider పశ్చిమగోదావరి

వైద్య కాంట్రాక్ట్ సిబ్బందికి అలవెన్సులు ఇవ్వండి

Satyam NEWS
వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్టు వైద్యసిబ్బంది దుర్భర పరిస్థితులను అర్థం చేసుకుని నిలిపివేసిన అలవెన్స్ లను పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ బట్టు విజయవర్ధన్ బాబు కోరారు. పశ్చిమ గోదావరి...
Slider పశ్చిమగోదావరి

నరసాపురం టీడీపీ తెలుగు రైతు అధ్యక్షుల నియామకం

Satyam NEWS
దేశాన్నికి అన్నం పెట్టే రైతులను ప్రభుత్వాలు అన్ని విధాలుగా ఆదుకోవాలని పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్ తెలుగుదేశం అధ్యక్షురాలు, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి డిమాండ్ చేశారు. నరసాపురం పార్లమెంట్  పరిధిలోని 7...
Slider పశ్చిమగోదావరి

ఎక్కువ పాల కోసం మల్టీ మినరల్ పిండి పదార్ధాలు వాడండి

Satyam NEWS
పశు గ్రాసంతో పాటు మల్టీ మినరల్ పిండి పదార్ధాలను కూడా పశువులకు అందించి పాడి రైతులు పాల దిగుబడిని పెంచుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ నెహ్రు...
Slider పశ్చిమగోదావరి

ఏలూరు మండలంలో భారీ ఎత్తున కరువు పనులు

Satyam NEWS
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం లో 7కోట్ల 60లక్షల 65వేల రూపాయల నిధుల తో కరువు పనులు నిర్వహిస్తున్నట్టు ఇంచార్జి ఎం పి డి ఓ  సరళ  కుమారి తెలిపారు. 2021 .2022...
Slider పశ్చిమగోదావరి

హౌసింగ్ ప్రోగ్రాం కు రెవెన్యూ పూర్తి సహకారం కావాలి

Satyam NEWS
పశ్చిమగోదావరి జిల్లా సంయుక్త కలెక్టరు(హౌసింగ్) గా బాధ్యతలు చేపట్టిన సూరజ్ ధనుంజయ్ ని AP JAC AMARAVATHI  పశ్చిమగోదావరి జిల్లా చైర్మన్, రెవిన్యూ సంఘ జిల్లా అధ్యక్షుడు కె.రమేష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు...
Slider పశ్చిమగోదావరి

పారామెడికల్ సిబ్బందిని ఇప్పటికైనా పర్మినెంటు చేయండి

Satyam NEWS
కాంట్రాక్టు ప్రాతిపదికపై నియమింపబడి 20 ఏళ్లుగా సేవ చేస్తున్నా నేటికి ఉద్యోగ భద్రత లేక వయసు మీరి ఇబ్బంది పడుతున్నామని వివిధ పోస్ట్ లలో ఉన్న పారామెడికల్ సిబ్బంది వాపోతున్నారు. ఏ పి డి...
Slider పశ్చిమగోదావరి

ఎన్నికల రెమ్యూనరేషన్ ఇప్పటికీ అందని రెవెన్యూ సిబ్బంది

Satyam NEWS
ఎన్నికల విధులు నిర్వహించిన రెవిన్యూ సిబ్బందికి రెన్యూమరేషన్ ఇవ్వకుండా చేతులెత్తేయడం పై వి ఆర్ ఓ లు తీవ్ర నిరసన వ్యక్తం చేసిన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో మంగళవారంనాడు జరిగింది. వివరాల్లోకి వెళితే...
Slider పశ్చిమగోదావరి

మారు మూల పల్లెలకు చేరుతున్న చిరంజీవి ఆక్సిజన్

Satyam NEWS
పట్టణాలు పల్లెల్లో కాకుండా క్షేత్రస్థాయి గ్రామాలలో సైతం చిరంజీవి ట్రస్ట్ సేవలు చేరుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలో నెగ్గిపూడి గ్రామానికి చెందిన గుగ్గిలపు రామాయమ్మ(82) కోవిడ్ బారినపడి ఆకస్మికంగా ఊపిరి తీసుకోవడం ఇబ్బందికరంగా...
Slider పశ్చిమగోదావరి

వ్యాధినిరోధక శక్తి పెంచుకోవడానికి సంసమని వటి

Satyam NEWS
కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా సంసమని వటి టాబ్ లెట్లు వాడితే మంచి ఫలితాలు వస్తున్నాయని పశ్చిమగోదావరిజిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం (చిన్నతిరుపతి) ఆయుర్వేద వైద్యాధికారి...