పశ్చిమగోదావరిజిల్లా ద్వారకా తిరుమల లోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం హుండీ లెక్కింపు నిర్వహించారు. మొత్తం నగదు రూపంలో 1 కోటి 53 లక్షల 32 వేల 944 రూపాయలు వచ్చాయని ఈ...
పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దేవస్థానం (చిన్న తిరుపతి) వెంకటేశ్వరస్వామి వారికి తలపై ఉన్న గోపురానికి బంగారు తాపడం (పూత) పెట్టడానికి విమాన గోపురం ట్రస్ట్ ను దేవస్థానం...
కర్నూలు జిల్లా శ్రీశైలం పుణ్య క్షేత్రంలో దర్శన వేళలను సవరించారు. కర్ఫ్యూ వేళల్లో మార్పు అనుసరించి శ్రీశైల దేవస్థానం ఆలయ దర్శనం వేళల్లో కూడా మార్పు చేసినట్లు ఈవో కె.ఎస్.రామారావు వెల్లడించారు. ఉదయం ఆరు...
కోవిడ్ లాక్ డౌన్ నిబంధనలు సడలించిన నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి (చిన్నతిరుపతి)వారి దేవస్థానంలో దర్శన సమయాలను సవరించారు. ఈ నెల 11 నుండి స్వామివారిని దర్శించుకునే సమయం...
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్న నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ( చిన్నతిరుపతి) ఆన్ లైన్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. స్వామివారి దగ్గరకు నేరుగా...
రుతుపవనాల ప్రభావంతో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాపాఘ్ని నది పరవళ్లు తొక్కుతూ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా నది ఒరవడి మరింత పెరిగింది. ఈ నేపధ్యంలో రాయలసీమ...
పశ్చిమగోదావరిలో ఉన్న ద్వారకా తిరుమల (చిన్న తిరుపతి) లో హనుమత్ జయంతి శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉప దేవాలయమైన శ్రీ...
తిరుమలలోని ఆకాశగంగ ప్రాంతం శ్రీ హనుమంతుని జన్మ స్థలమని టీటీడీ కమిటీ ప్రకటించిన నేపథ్యంలో ఆకాశగంగ వద్ద ఈ నెల 4 వ తేదీ నుంచి 8వ తేదీ దాకా హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా...
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన ఆంక్షలతో తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఇటీవల గణనీయంగా పడిపోయింది. ఇప్పుడు తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరుగుతోంది. శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది....
ప్రస్తుత కరోనా కోరల్లో చిక్కుకున్న మానవాళి క్షేమం గా బయట పడి ప్రాణికోటి పూర్వవైభవాన్ని పొందాలనే సంకల్పం తో కరీంనగర్ జిల్లా గాయత్రి ఉపాసన సంస్థ ఆదివారం నాడు సహస్ర గాయత్రి జపం నిర్వహించాలని...