38.2 C
Hyderabad
May 3, 2024 21: 54 PM

Category : ముఖ్యంశాలు

Slider ముఖ్యంశాలు

భూ కబ్జా, బెదిరింపుల కేసులో మరొకరి అరెస్ట్

Satyam NEWS
భూ కబ్జా, బెదిరింపుల కేసులో పోలీసులు మరొకరిని అరెస్ట్ చేశారు. ఇదివరకే గత శనివారం రోజున నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేయగా మరొక అరెస్టుతో ఐదుకు చేరింది. కామారెడ్డి పట్టణానికి చెందిన కుచాని...
Slider ముఖ్యంశాలు

చంద్రబాబు తో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భేటీ

Satyam NEWS
తెదేపా అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌  భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం జరిగింది. మలివిడత అభ్యర్థుల ఎంపిక సహా వివిధ అంశాలపై దాదాపు గంటన్నర పాటు వీరిద్దరూ చర్చించారు....
Slider ముఖ్యంశాలు

ఉద్యమంలో చూసిన చావులు మూడు నెలల్లో చూస్తున్నాం

Satyam NEWS
రాజకీయాలు, కేసీఆర్ ను తిట్టడంపై ఉన్న శ్రద్ధ విద్యార్థులపై లేదు: కామారెడ్డిలో సీఎంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ గత తెలంగాణ ఉద్యమంలో చూసిన విద్యార్థుల చావులు ఈ మూడు నెలల్లో చూస్తున్నామని నిజామాబాద్ ఎమ్మెల్సీ...
Slider ముఖ్యంశాలు

డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే

Satyam NEWS
జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జగన్ రెడ్డి ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది....
Slider ముఖ్యంశాలు

లండన్ లోని థీమ్స్ నదిలా మురికి మూసీ

Satyam NEWS
పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం భూతల స్వర్గమని డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన వనరుల, ప్రణాళికా శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం హైటెక్ సిటీ లోని ప్రైవేట్ హోటల్లో జరిగిన CII...
Slider ముఖ్యంశాలు

టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు అరెస్ట్

Satyam NEWS
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ ను జీఎస్టీ ఎగవేత కేసులో నేడు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన విజయవాడ పోలీసుల అదుపులో ఉన్నారు. పన్ను ఎగవేతకు పాల్పడ్డాడని,...
Slider ముఖ్యంశాలు

బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు వార్తలు సృష్టిస్తున్న కాంగ్రెస్

Satyam NEWS
బీజేపీ తో పొత్తు పెట్టుకోవడ కోసమేమాజీ సీఎం కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపణలు చేయడం కాంగ్రెస్ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డి...
Slider ముఖ్యంశాలు

20న విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటన

Satyam NEWS
ఎన్నికలు సమీపిస్తున్న వేళ… జగన్ ప్రభుత్వం పలు ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుడుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయనగరంలో పర్యటించనున్నారు. వాస్తవానికి ముందు రోజే అంటే 19వ తేదీన...
Slider ముఖ్యంశాలు

ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు

Satyam NEWS
కామారెడ్డి జిల్లాలో ఛత్రపతి శివాజీ మహరాజ్ 394 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శివాజీ మహరాజ్ విగ్రహాలు ఉన్న గ్రామాలలో వేడుకలను జరిపారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో శివాజీ జయంతి...
Slider ముఖ్యంశాలు

ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్: ముకేశ్ కుమార్ మీనా

Satyam NEWS
సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణమైనా రావొచ్చని ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధి కారి ముకేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఆయన రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లతో ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు....