36.2 C
Hyderabad
May 14, 2024 18: 57 PM

Category : ముఖ్యంశాలు

Slider ముఖ్యంశాలు

లండన్ లోని థీమ్స్ నదిలా మురికి మూసీ

Satyam NEWS
పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం భూతల స్వర్గమని డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన వనరుల, ప్రణాళికా శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం హైటెక్ సిటీ లోని ప్రైవేట్ హోటల్లో జరిగిన CII...
Slider ముఖ్యంశాలు

టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు అరెస్ట్

Satyam NEWS
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ ను జీఎస్టీ ఎగవేత కేసులో నేడు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన విజయవాడ పోలీసుల అదుపులో ఉన్నారు. పన్ను ఎగవేతకు పాల్పడ్డాడని,...
Slider ముఖ్యంశాలు

బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు వార్తలు సృష్టిస్తున్న కాంగ్రెస్

Satyam NEWS
బీజేపీ తో పొత్తు పెట్టుకోవడ కోసమేమాజీ సీఎం కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపణలు చేయడం కాంగ్రెస్ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డి...
Slider ముఖ్యంశాలు

20న విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటన

Satyam NEWS
ఎన్నికలు సమీపిస్తున్న వేళ… జగన్ ప్రభుత్వం పలు ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుడుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయనగరంలో పర్యటించనున్నారు. వాస్తవానికి ముందు రోజే అంటే 19వ తేదీన...
Slider ముఖ్యంశాలు

ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు

Satyam NEWS
కామారెడ్డి జిల్లాలో ఛత్రపతి శివాజీ మహరాజ్ 394 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శివాజీ మహరాజ్ విగ్రహాలు ఉన్న గ్రామాలలో వేడుకలను జరిపారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో శివాజీ జయంతి...
Slider ముఖ్యంశాలు

ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్: ముకేశ్ కుమార్ మీనా

Satyam NEWS
సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణమైనా రావొచ్చని ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధి కారి ముకేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఆయన రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లతో ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు....
Slider ముఖ్యంశాలు

విజ‌య‌న‌గ‌రం జేఎన్టీయూలో రూ.8కోట్లతో అభివృద్ధి పనులు

Satyam NEWS
విజ‌య‌న‌గ‌రం జేఎన్టీయూ గుర‌జాడ‌లో విద్యా శాఖ మంత్రి బొత్సా  స‌త్య‌నారాయ‌ణ దాదాపు 8 కోట్ల అభివృద్ది ప‌నుల‌ను ప్రారంభించారు. ఇందులో 3.80 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వైస్ ఛాన్సలర్ లాంజ్ కు మంత్రి బొత్స...
Slider ముఖ్యంశాలు

రాజ్యసభ కు వైసిపి అభ్యర్థుల నామినేషన్లు దాఖలు

Satyam NEWS
త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున వైసిపి సభ్యులు గొల్ల బాబూరావు,వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాధరెడ్డిలు సోమవారం అసెంబ్లీలో రాజ్యసభ ఎంపి అభ్యర్థులుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారైన సంయుక్త కార్యదర్శి...
Slider ముఖ్యంశాలు

పేషంటును ఎలుక కరిచిన ఘటనపై విచారణ

Satyam NEWS
కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. గతంలో ఎలుకలు రోగులను కరిచిన ఘటనలతో అధికారులు అప్రమత్తమై ఎలుకలు వచ్చే రంద్రాలు మూసివేసి ఎలుకలు పట్టడానికి ప్యాడ్స్ ఏర్పాటు చేశారు. అయినా ఎలుకల...
Slider ముఖ్యంశాలు

దళిత మహిళపై దాడి ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ

Satyam NEWS
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా దళిత వర్గాలపై దాడి ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని ఎస్సి, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. గత నాలుగు రోజుల క్రితం రామారెడ్డి మండలం ఇసన్నపల్లి...