పంజాబ్ కాంగ్రెస్లో అంతర్గత కలహాలు కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మరోసారి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ తిరుగుబాటు ధోరణిని ప్రదర్శిస్తూ పంజాబ్ ఎన్నికలకు ముందే రాష్ట్రంలో కాబోయే సీఎంను...
దేశంలో పలు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఒమిక్రాన్ వైరస్ వల్ల గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో నిర్వహించే ఎన్నికలను వాయిదా వేయాలని అఖిల భారత బార్ అసోసియేషన్ భారత...
యూపీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ మరో కీలక ప్రకటన చేశారు యూపీ సీఎం యోగి. దీనిపై జోరుగా చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు దేశ రాజకీయాల్లో ఎంతో కీలకం. ఈ ఎన్నికలను తన పాలనకు...
జమ్మూ కాశ్మీర్లోని మాతా వైష్ణో దేవి మందిరంలో భక్తుల రద్దీ కారణంగా జరిగిన తొక్కిసలాటలో కనీసం 12 మంది మరణించారు. పన్నెండు మందికి పైగా గాయపడ్డారు. జమ్మూకి 50 కి.మీ దూరంలో త్రికూట కొండలపై...
వస్త్రాలపై వస్తుసేవల పన్ను (జీఎస్టీ) పెంపుపై దేశవ్యాప్తంగా చేనేత, మరమగ్గాల కార్మికులు, వస్త్ర వ్యాపారుల నుంచి వ్యతిరేకతలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జీఎస్టీ కౌన్సిల్ వెనక్కి తగ్గింది. జనవరి 1 నుంచి జీఎస్టీ పెంపు అమలును...
2022లో ప్రధాని మోదీ ఫస్ట్ విదేశీ టూర్ క్యాన్సిల్ అయ్యింది. జనవరి 6న ప్రధామంత్రి నరేంద్రమోదీ యూఏఈ వెళ్లాల్సి ఉంది. కానీ ఒమిక్రాన్ భయం కారణంగా ప్రధాని యూఏఈ పర్యటన వాయిదా పడింది. ప్రపంచవ్యాప్తంగా...
కొత్త సంవత్సరం మొదటి తేదీన ఎల్పీబీ సిలిండర్ ధరపై షాకింగ్ నిర్ణయం తీసుకోనున్నారు. ఎల్పీజీ సిలిండర్ ధరపై ప్రతి నెలా ఒకటో తేదీన సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సమావేశంలో ఎల్పీజీ...
ఒమిక్రాన్ కరోనావైరస్ వేరియంట్తో వచ్చే ఇన్ఫెక్షన్ మునుపటి డెల్టా జాతికి వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుందని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు తెలిపారు. తీవ్రమైన వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు. ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తుంది. ఈ...
బీహార్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.గ్యాస్ సిలిండర్ పేలడంతో ఐదుగురు అమాయక చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. అయితే, మృతి చెందినవారంతా...
కరోనా కారణంగా చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. కరోనా కట్టడికి లాక్డౌన్, ఇతర ఆంక్షలు విధించడంతో చాలా కంపెనీలు తమతమ ఉద్యోగులకు ఇంటి నుంచే పనులు చేయాలని సూచించాయి. ఇప్పటికే...