కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో పేద, మధ్య తరగతి ప్రజలు ఊసే లేదు
కేంద్ర ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి పోసనబోయిన హుస్సేన్ అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ,మండల అమరవరం గ్రామంలో శాఖా సమావేశంలో...