సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం కల్వకుర్తి మున్సిపాలిటీకి చెందిన 7 మంది లబ్ధిదారులకు3,55,000 రూపాయల సీఎం సహాయనిది చెక్కులను ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అందజేశారు. ఎం దామోదర్ రెడ్డి...