పేద రైతులను అడ్డుకోవడం పెద్ద రైతుల వైపు చూడటం రెవెన్యూ శాఖకు అలవాటైపోయింది. కొమరంబీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో అయితే మరీ విచిత్రాలు జరుగుతున్నాయి. కౌటాల మండలం లో ఇలా ఒకటి కాదు రెండు కాదు...
పచ్చదనం, పరిశుభ్రతే లక్ష్యంగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో...
అధికారులు పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. జూలై 1 నుండి 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని...
నిర్మల్, జూన్ 22: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి అభివృద్ధి పనులతోపాటు తెలంగాణకు హరితహారం కార్యక్రమాలకు మొదటి ప్రాధ్యతనివ్వాలని అటవీ, పర్యా,వరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్...
అర్హులైన 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కోవిడ్ టీకాను ఉచితంగా వేయాలని డిమాండ్ చేస్తూ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా డిసిసి ఓబిసి చైర్మన్ దాసరి వెంకటేష్ సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. తెలంగాణ...
మావోయిస్టు నాయకుడు గడ్డం మధుకర్ కరోనాతో మరణించాడు. ఈ నెల 2వ తేదీన కరోనా చికిత్స కోసం మధుకర్ వరంగల్ రావడంతో పోలీసులు పట్టుకున్నారు. అతడిని అరెస్టు చేసిన పోలీసులు చికిత్స కోసం ఉస్మానియా...
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని గూడెం గ్రామంలో నిషేధిత పత్తి విత్తనాల నిలువలు ఉన్నాయని పక్క సమాచారం మేరకు గురువారం కౌటాల సిఐ బుద్దస్వామి ఆధ్వర్యంలో పలు ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు....
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక చౌక్ కు చెందిన గొనెపాటి విష్ణు ప్రసాద్ (58) ఈరోజు కరోనా మృతి చెందారు. ఆయన భార్య నర్సా రత్నం గత సంవత్సరమే చనిపోయారు. వారికి ఒకే కుమారుడు...
దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం జరిగిన రాష్ట్ర...
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లు చేస్తున్న కృషి మరువలేనిదని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు...